చర్మం మెరవాలంటే వీలున్నప్పుడల్లా హోమ్ మేడ్ ప్యాక్లు ఆప్లై చేస్తుండాలి. ఈ ప్యాక్స్ వల్ల ఎలాంటి హాని ఉండక పోగా చక్కగా పోషకాలు అందుతాయి. అలాంటి ప్యాక్లు ఏంటో ఓసారి పరిశీలిద్దాం. పెరుగుతో.. చల్లని పెరుగుని తీసుకోని అందులో చిటికెడు చక్కర కలిపి చర్మానికి పట్టించాలి. తర్వాత ఓ బత్తాయి తీసుకోని దానిని అడ్డంగా కట్ చేసి దాన్ని పెరుగులో అద్ది ముఖానికి కాసేపు మర్దనా చేయాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖం కడుక్కుంటే డల్నేస్ పోయి ముఖం కాంతివంతగా మారుతుంది. బోప్పయితో.. బొప్పాయి గుజ్జుని తీసుకుని అందులో కొంచెం ఓట్స్, చల్లని పాలు కలిపి ముఖానికి ఆప్లై చేసి కాసేపు మర్దనా చేయాలి. తర్వాత నీళ్లు కలిపిన పాలతో ముఖాన్ని కడిగేసుకుంటే చర్మం పొడిబారకుండా తేమను సంతరించుకుంటుంది.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -