ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించిన వైఎస్ జగన్.

ఏపీ రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఏర్పాట్లు చేశారు. ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా...

ఏపీ, తెలంగాణ మధ్య నిలిచిపోయిన బస్సు సర్వీసులను పునరుద్ధరించేందుకు చర్యలు.

లాక్‌డౌన్ కారణంగా ఏపీ, తెలంగాణ మధ్య నిలిచిపోయిన బస్సు సర్వీసులను పునరుద్ధరించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఏపీతో పాటు కర్ణాటకకు బస్సుల సర్వీసులను ప్రారంభించాలని ఆర్టీసీ యోచిస్తోంది....

నేడు కల్నల్ సంతోష్ బాబు అంతిమ యాత్ర.

భారత్-చైనా సరిహద్దు ఘర్షణలో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు అంతిమ యాత్ర సూర్యాపేట నుంచి ప్రారంభమయ్యింది. ప్రజల సందర్శన అనంతరం ఉదయం 9.15 గంటల వరకు...

ఇంటికొచ్చాక అన్ని విషయాలు చెబుతా.. కోట్లాది భారతీయుల గుండెల్లో అమరజీవిగా కల్నల్ సంతోష్ బాబు..

అది జూన్ 14 రాత్రి 10 అయ్యింది. త్వరలోనే సూర్యాపేటలోని ఇంటికి వెళ్లాలనుకున్న కల్నల్ సంతోష్ బాబు... బోర్డర్ నుంచి తమ వారికి కాల్ చేశాడు. ఆ సంభాషణ...

మరోసారి నల్లచొక్కాలో చంద్రబాబు.

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి నల్లచొక్కా వేసుకున్నారు. టీడీపీ నేతల అక్రమ అరెస్టులపై నిరసన తెలిపేందుకు నల్లచొక్కాలతో అసెంబ్లీకి వెళ్లాలని పార్టీ నేతలతో జరిగిన...

పదో తరగతి పరీక్షలపై పవన్ కీలక వ్యాఖ్యలు.

కరోనా వైరస్ రోజురోజూకీ తీవ్రరూపం దాల్చుతోంది. ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించడంపై జనసేన అదినేత పవన్ కల్యాణ్ స్పందించారు. జూలై 10 నుంచి పదో...

తిరుపతి రైలులో అలా జరగడం ఆచర్యం.

మన భారతీయ రైళ్లు ఖాళీగా వెళ్లే సందర్భాలు చాలా చాలా తక్కువ. ఎప్పుడూ రద్దీగానే ఉంటాయి. ముఖ్యంగా ఏసీ కోచ్‌లు రెండు మూడు నెలలు ముందుగానే రిజర్వ్ అయిపోతుంటాయి. అలాంటిది...

గుంటూరు ఆసుపత్రిలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు చికిత్స.

టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. ఆయనకు వైద్య పరీక్షలు జరిపి విశ్రాంతి అవసరమని భావించి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని...

సీఎం జగన్‌పై జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.

జేసీ ట్రావెల్స్‌‌ వాహనాలకు సంబంధించి తప్పుడు పత్రాలు సృష్టించారనే కేసులో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కొడుకు అస్మిత్ రెడ్డిని శనివారం...

జూన్ 15 నుంచి జూలై 31 వరకు ఢిల్లీలో లాక్‌డౌన్ పొడిగింపు.

దేశ రాజధానిలో కరోనా విలయ తాండవం చేస్తోంది. భారీ మొత్తంలో కొత్త కేసులు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. నిన్న...

Latest article

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...

వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..

నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...

తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -