ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ చూడటానికి హాజరైన ఓ అభిమానికి కరోనా వైరస్.
ఆస్ట్రేలియా గడ్డపై గత ఆదివారం జరిగిన ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ ఫైనల్కి హాజరైన ఓ అభిమానికి కరోనా వైరస్ ఉన్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో భారత్,...
ఐపీఎల్ మ్యాచ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపే ప్రసక్తి లేదన్న గంగూలీ.
ఐపీఎల్ మ్యాచ్లకు ఎలాంటి ఆటంకాలు ఉండవని బీసీసీఐ చీఫ్ గంగూలీ పేర్కొన్నాడు. మహారాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే ఐపీఎల్ మ్యాచుల నిర్వహణపై సందేహాలు వ్యక్తం చేశాడు. ఐపీఎల్...
సౌతాఫ్రికాతో మూడు వన్డేలు ఆడనున్న టీం ఇండియా జట్టు.
సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్కు టీమిండియా జట్టను బీసీసీఐ ఎంపిక చేసింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. హార్దిక్ పాండ్యాకు ఈ సారి జట్టులో అవకాశం కల్పించింది....
క్రికెట్ అభిమానులకు షాక్. ఐపీఎల్ పై కరోన ప్రభావం.
కరోనా దెబ్బకు ప్రపంచం అతలాకుతలం అవుతోంది. చాలా దేశాల్లో ప్రజలు ఈ వైరస్ బారిన పడి పిట్టల్లా నేలరాలుతున్నారు. చైనాలో ఇప్పటికే 3వేల మంది దీని ప్రభావంతో మృతిచెందగా, మరో...
ధోని అభిమానులకు శుభవార్త. IPL 2020 లో ధోని.
టీమ్ఇండియా మాజీ సారథి, వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ ఐపీఎల్ లో సత్తా చాటేందుకు సిద్ధమైపోయాడు. ఈ నెల 29న మొదలయ్యే ఐపీఎల్ పదమూడో సీజన్ కోసం ధోనీ చెన్నై...
మహిళ టీ20 వరల్డ్ కప్లో భారత జైత్రయాత్ర. శ్రీలంకపై భారత్ ఘన విజయం.
మహిళ టీ20 వరల్డ్ కప్లో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. శనివారం మెల్బోర్న్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో లంక జట్టును చిత్తుగా...
ఓ ఇంటివాడైన భారత బ్యాడ్మింటన్ సాయిప్రణీత్.
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో కాంస్య పతక విజేత, అర్జున్ అవార్డు గ్రహీత, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు భమిడిపాటి సాయిప్రణీత్ వివాహం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఘనంగా జరిగింది. హైదరాబాద్కు...
కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన అన్షుమన్ రాత్
భారత సంతతికి చెందిన అన్షుమన్ రాత్ హాంకాంగ్ జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేశాడు. మరొకవైపు సెలక్షన్కు సైతం అందుబాటులో ఉండనంటూ హాంకాంగ్ జట్టు యాజమాన్యానికి స్పష్టం...
వెస్టిండీస్ పర్యటనను ఆస్వాదిస్తున్న టీమిండియా కోచింగ్ సిబ్బంది
వెస్టిండీస్ పర్యటనలో ఖాళీ సమయాన్ని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి సద్వినియోగం చేసుకుంటున్నాడు. కరీబియన్ దీవుల్లో ఆహ్లాదంగా గడుపుతున్నాడు. రెండురోజుల క్రితం అక్కడి ప్రఖ్యాత కోకోబే రిసార్ట్కు వెళ్లిన శాస్త్రి గురువారం గాయకుడు ‘బాబ్మార్లే’...
రెండు నెలల పాటు క్రికెట్కు విశ్రాంతి ఇచ్చిన ఎంఎస్ ధోని..
రెండు నెలల పాటు క్రికెట్ నుంచి విశ్రాంతి తీసుకున్న భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని.. యూఎస్లో గోల్ఫ్ ఆడుతూ కొత్త అవతారంలో కనిపించాడు. గురువారం జాతీయ క్రీడల దినోత్సవం కావడంతో ధోని...