చైనా తీరుపై భారత్‌లో ఆగ్రహం. టిక్ టాక్ యాప్‌ను నిషేధించాలి..

గాల్వన్ లోయలో ఉద్రిక్తత తర్వాత చైనా తీరుపై భారత్‌లో ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. చైనా వస్తువులు, మొబైల్ యాప్స్ నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు స్వచ్ఛందంగా బయటకు వచ్చి...

భారత్‌లో నాలుగు లక్షలకు చేరువలో కరోనా కేసులు.

రోజురోజుకు భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. తాజాగా నాలుగు లక్షలకు చేరువలో కేసులు నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతోంది. 24 గంటల్లో 14516 పాజిటివ్ కేసులు రావడంతో... మొత్తం...

అంతర్జాతీయ యోగా డే వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ.

పిల్లల నుంచి వృద్ధుల వరకు. స్టూడెంట్స్ నుంచి టీచర్స్ వరకు. అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు. వార్డ్ మెంబర్ నుంచి ప్రెసిడెంట్ వరకు....

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో సినిమా . గాల్లో తేలుతున్న అభిమానులు.

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ అయిన వెంటనే గాల్లో తేలిపోయారు అభిమానులు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందిరో అంటూ సోషల్ మీడియాలో...

సుశాంత్ మరణం జీర్ణించుకోలేక అభిమాని ఆత్మహత్య.

బాలీవుడ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ ఆత్మహత్య అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన్ని గుర్తు చేసుకుని మరీ కన్నీరు పెట్టుకుంటున్నారు ఫ్యాన్స్. సినిమా ప్రేక్షకులు కూడా ఈయన మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు....

ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించిన వైఎస్ జగన్.

ఏపీ రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఏర్పాట్లు చేశారు. ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా...

కరోనాతో మరో వర్ధమాన నటుడు కన్నుమూత.

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా అందరినీ భయభ్రంతాలకు గురి చేస్తోంది. ఈ వైరస్ పెద్దా, చిన్నా, బీదా, గొప్ప, ఆడా, మగ అనే తేడా తెలియకుండా అందరినీ కమ్మేస్తోంది....

ఏపీ, తెలంగాణ మధ్య నిలిచిపోయిన బస్సు సర్వీసులను పునరుద్ధరించేందుకు చర్యలు.

లాక్‌డౌన్ కారణంగా ఏపీ, తెలంగాణ మధ్య నిలిచిపోయిన బస్సు సర్వీసులను పునరుద్ధరించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఏపీతో పాటు కర్ణాటకకు బస్సుల సర్వీసులను ప్రారంభించాలని ఆర్టీసీ యోచిస్తోంది....

నేడు కల్నల్ సంతోష్ బాబు అంతిమ యాత్ర.

భారత్-చైనా సరిహద్దు ఘర్షణలో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు అంతిమ యాత్ర సూర్యాపేట నుంచి ప్రారంభమయ్యింది. ప్రజల సందర్శన అనంతరం ఉదయం 9.15 గంటల వరకు...

ఆవేశానికి లోనై సభలో తొడగొట్టిన ఏపీ మంత్రి అనిల్…

అసెంబ్లీలో అప్పుడప్పుడు ఆవేశంగా మాట్లాడే ఏపీ సాగునీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్... తాజాగా శాసనమండలిలోనూ ఆవేశానికి లోనయ్యారు. టీడీపీ ఎమ్మెల్సీ నాగ జగదీశ్వర్ రావు, మంత్రి...

Latest article

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...

వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..

నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...

తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -