ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ నుండి ఇంటిబాట పట్టిన పీవీ సింధూ.
ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ నుంచి భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నిష్క్రమించింది. టోక్యో 2020 ఒలింపిక్స్ ముంగిట భారీ అంచనాల నడుమ టోర్నీలోకి అడుగుపెట్టిన సింధు.. వరుస...
ఐపీఎల్ 2020 వాయిదా..: కరోనా వైరస్ ప్రభావమేనా..
కరోనా వైరస్ దెబ్బకి ఐపీఎల్ 2020 సీజన్ వాయిదా పడింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020...
ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ చూడటానికి హాజరైన ఓ అభిమానికి కరోనా వైరస్.
ఆస్ట్రేలియా గడ్డపై గత ఆదివారం జరిగిన ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ ఫైనల్కి హాజరైన ఓ అభిమానికి కరోనా వైరస్ ఉన్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో భారత్,...
ఐపీఎల్ మ్యాచ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపే ప్రసక్తి లేదన్న గంగూలీ.
ఐపీఎల్ మ్యాచ్లకు ఎలాంటి ఆటంకాలు ఉండవని బీసీసీఐ చీఫ్ గంగూలీ పేర్కొన్నాడు. మహారాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే ఐపీఎల్ మ్యాచుల నిర్వహణపై సందేహాలు వ్యక్తం చేశాడు. ఐపీఎల్...
సౌతాఫ్రికాతో మూడు వన్డేలు ఆడనున్న టీం ఇండియా జట్టు.
సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్కు టీమిండియా జట్టను బీసీసీఐ ఎంపిక చేసింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. హార్దిక్ పాండ్యాకు ఈ సారి జట్టులో అవకాశం కల్పించింది....
క్రికెట్ అభిమానులకు షాక్. ఐపీఎల్ పై కరోన ప్రభావం.
కరోనా దెబ్బకు ప్రపంచం అతలాకుతలం అవుతోంది. చాలా దేశాల్లో ప్రజలు ఈ వైరస్ బారిన పడి పిట్టల్లా నేలరాలుతున్నారు. చైనాలో ఇప్పటికే 3వేల మంది దీని ప్రభావంతో మృతిచెందగా, మరో...
ధోని అభిమానులకు శుభవార్త. IPL 2020 లో ధోని.
టీమ్ఇండియా మాజీ సారథి, వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ ఐపీఎల్ లో సత్తా చాటేందుకు సిద్ధమైపోయాడు. ఈ నెల 29న మొదలయ్యే ఐపీఎల్ పదమూడో సీజన్ కోసం ధోనీ చెన్నై...
మహిళ టీ20 వరల్డ్ కప్లో భారత జైత్రయాత్ర. శ్రీలంకపై భారత్ ఘన విజయం.
మహిళ టీ20 వరల్డ్ కప్లో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. శనివారం మెల్బోర్న్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో లంక జట్టును చిత్తుగా...
పీవీ సింధుకు పరాజయం. కోచ్ రాజీనామా
ఇటీవల ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ టైటిల్ను భారత షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు గెలవడంలో కీలక పాత్ర పోషించిన దక్షిణ కొరియాకు చెందిన మహిళా కోచ్ కిమ్ జి హ్యున్...
పి.వి.సింధుకి బి.ఎం.డబ్ల్యు కారు.
ఇటీవల జరిగిన వరల్డ్ బ్యాడ్మింటన్ పోటీల్లో విజేతగా నిలిచి మన భారతదేశానికి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిన క్రీడాకారిణి పి.వి.సింధు. ఈ తెలుగు తేజం సాధించిన విజయంతో దేశం యావత్తు...