చైనా తీరుపై భారత్లో ఆగ్రహం. టిక్ టాక్ యాప్ను నిషేధించాలి..
గాల్వన్ లోయలో ఉద్రిక్తత తర్వాత చైనా తీరుపై భారత్లో ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. చైనా వస్తువులు, మొబైల్ యాప్స్ నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు స్వచ్ఛందంగా బయటకు వచ్చి...
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో సినిమా . గాల్లో తేలుతున్న అభిమానులు.
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో సినిమా అనౌన్స్ అయిన వెంటనే గాల్లో తేలిపోయారు అభిమానులు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందిరో అంటూ సోషల్ మీడియాలో...
సుశాంత్ మరణం జీర్ణించుకోలేక అభిమాని ఆత్మహత్య.
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన్ని గుర్తు చేసుకుని మరీ కన్నీరు పెట్టుకుంటున్నారు ఫ్యాన్స్. సినిమా ప్రేక్షకులు కూడా ఈయన మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు....
కరోనాతో మరో వర్ధమాన నటుడు కన్నుమూత.
కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా అందరినీ భయభ్రంతాలకు గురి చేస్తోంది. ఈ వైరస్ పెద్దా, చిన్నా, బీదా, గొప్ప, ఆడా, మగ అనే తేడా తెలియకుండా అందరినీ కమ్మేస్తోంది....
మహేష్ బాబు సరసన కీర్తి సురేష్..
ఈ యేడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ సినిమా సక్సెస్ తర్వాత మహేష్ బాబు..పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి...
సుశాంత్ను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించింది వాళ్లే.. కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు..
నటుడిగా ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న సుశాంత్ సింగ్ రాజ్పుత్ది ఆత్మహత్య కాదు. బాలీవుడ్లోని కొన్ని దుష్ట శక్తులు సుశాంత్ను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించినట్టు ప్రముఖ నటి కంగనా...
43 ఏళ్ల తర్వాత మళ్లీ విడుదల.
భారత చిత్ర పరిశ్రమలో నట దిగ్గజాలు అయిన లోకనాయకుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ రజినీకాంత్, అందాల తార శ్రీదేవి నటీనటులుగా భారతీరాజా దర్శకత్వంలో 1977లో వచ్చిన తమిళ...
కూతురు అర్హతో అల్లు అర్జున్.
అల్లు అర్జున్ ఇప్పుడు సినిమాలతో కాకుండా కుటుంబంతో బిజీగా ఉన్నాడు. పైగా ఇప్పుడు లాక్డౌన్ కావడంతో వాళ్ళతోనే పూర్తి టైమ్ గడిపేస్తున్నాడు బన్నీ. ప్రస్తుతం సుకుమార్ పుష్ప సినిమాతో...
బాలయ్యకు బర్త్ డే విషెస్ తెలియజేసినా.. పలువురు సిని, దర్శక నిర్మాతలు.
నందమూరి నట సింహాం బాలకృష్ణకు ఆయన తోటి హీరో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ సహా పలువురు సిని, దర్శక నిర్మాతలు బాలయ్యకు బర్త్...
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ పెద్దలకు ఏపీ రాజధాని రైతుల నుంచి నిరసన సెగ.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తైయిన సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులెవరు ఆయనతో పెద్దగా కలిసింది లేదు. తాజాగా ఏపీలో సినిమా షూటింగ్స్...