కరోనా ఎఫెక్ట్ షిర్డీ యాత్ర కొన్నాళ్ల పాటు వాయిదా.
ప్రపంచదేశాలను గడగడ వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన షిర్డీపై పడింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు చర్యలు చేపట్టిన ఆలయ అధికారులు… ఇందులో...
ముక్కంటి ఆలయాలన్నీ ముక్తకంఠంతో మార్మోగిపోయే సందర్భం వచ్చేసింది..
శివోహం అంటూ భక్త జనకోటి శివనామస్మరణలో ఊగిపోయే సమయం ఆసన్నమైంది.. మహా శివరాత్రి పర్వదినానికి వేళైంది. ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్ధశి రోజు వచ్చే మహా శివరాత్రి.. శివునికి...
శబరిమల అయ్యప్ప ఆలయంలో మహిళలకు అనుమతి ఇచ్చిన కేరళ ప్రభుత్వం.
శబరిమల అయ్యప్ప ఆలయం ఇవాళ సాయంత్రం తెరుచుకోనుంది. దేవాలయ ప్రధాన పూజారి కందరారు మహేశ్ మోహనరు, ముఖ్య పూజారి సుధీర్ నంబూద్రి శనివారం సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని...
నవంబర్ 5 నుంచి బ్రహ్మపుత్ర నదికి పుష్కరాలు.
పుష్కరాలంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. అందుకు తగినట్లుగానే గతంలో కృష్ణా, గోదావరి తదితర పుష్కరాలకు పర్యాటకులు పోటెత్తారు. ఇప్పుడు తాజాగా నవంబర్ 5 వ తేదీ నుంచి బ్రహ్మపుత్ర నది...
శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం.
దసరా సంధర్బంగా ఆలయాలో ఈ నెల 29 నుంచి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు,...
నేడు ఎమ్మెస్ సుబ్బులక్ష్మి జయంతి
శ్రీవేంకటేశ్వరస్వామి అనన్య భక్తురాలిగా ఎమ్మెస్ సుబ్బులక్ష్మి శ్రీవారి వైభవ విశ్వవ్యాప్తికి ఎనలేని కృషి చేశారు. ఎలాంటి ప్రసార సామగ్రి లేని సమయంలోనే ఆమె శ్రీవారు, అన్నమయ్య సంకీర్తనల తొలి...
మట్టితో చేసిన గణనాధులను పూజించాలి.
వినాయక చవితి నాడు మట్టితో చేసిన గణనాధులను పూజకొరకు ఉపయోగించాలని పర్యావరణ పరిరక్షణలోభాగంగా భక్తులు భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టరు ఇంతియాజ్ పిలుపునిచ్చారు. పర్యావరణ వినాయక చవితి పేరిట కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన ప్రచార...
ప్రకృతి రమణీయత మధ్య వెలసిన యాగంటి క్షేత్రం
చుట్టూ అడవి..పచ్చటి పరిసరాలు..ఎర్రటి కొండలు..రణగొణులు లేని ప్రశాంత క్షేత్రం యాగంటి. బనగానపల్లెకు 13 కిలోమీత్రాల దురంలో ఉండే ఈ క్షేత్రానికి ఎంతో ప్రాముక్యత ఉంది. ప్రతి నిత్యం ఇక్కడపూజలు జరుగుతుంటాయి. యాగంటి క్షేత్ర...
గ్రామాలను చుట్టుముట్టిన కృష్ణమ్మ.
కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. నదీ పరీవాహక ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. ఇప్పటికే మట్టపల్లి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం దాదాపుగా మునిగిపోయింది. కృష్ణానది దిగువ ప్రాం తాలైన దామరచర్ల, సాగర్ తిరుమలగిరి, అడవిదేవులపల్లి మండలాల...
భక్తులకు వరాలు ఇవ్వడానికి జలం వీడి జనంలోకి రావటమా..!
తమిళనాడులోని కాంచీపురం..! ఆలయాల నగరంగా ప్రసిద్ధి పొందిన పుణ్యప్రదేశం. వెయ్యికి పైగా దేవాలయాలున్న ఆధ్యాత్మిక ప్రాంతం. నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. సాధారణంగానే సందడిగా కనిపించే కంచి...ఇప్పుడు మరింత కళ...