సాక్షాత్తు పరమేశ్వరుడే ఆవు రూపంలో వెలిసిన క్షేత్రం మహానంది.
సాక్షాత్తు పరమేశ్వరుడే ఆవు రూపంలో వెలిసిన క్షేత్రం మహానంది. నల్లమల పర్వతాల అడవుల్లో వెలసిన ఈ పుణ్యక్షేత్రంలో... పరమశివుడు స్వయంభువుగా గోవు(ఆవు) ఆపద ముద్రరూపంలో వెలిశాడు! ఇక్కడి శివలింగం కింది నుంచి ఏడాది...
గోరా శాస్త్రి శతజయంతి సందర్బంగా..
గురువుః ప్రతిపక్షమనగానేమీ?
శిష్యుడుః ఏంటో ఈ గురువు.. అన్నీ శిష్యుడ్ని అడిగి తెలుసుకుంటాడు.. అదే గురూ మగాడు
గురువుః మధ్యలో ఈ మగ ఆడ తేడాలేంట్రా నాయనా.. అసలే.. దేశంలో ఈ గొడవ ఎక్కువై పోతుంటేనీ..
శిష్యుడుః...
పవిత్ర యాత్రలో గొప్ప సేవ చేస్తున్న సిద్ధిపేట వాసులు…
గడ్డకట్టుకుపోయే చలి.. వేల కిలోమీటర్ల ప్రయాణం.. ఎన్నో ఒడుదొడుకులు.. ప్రయాసలకోర్చి ప్రయాణం.. కడుపు నిండా తిందామంటే రుచికరమైన తెలుగు భోజనం దొరకని పరిస్థితి.. ఇదీ అమరనాథ్ యాత్రకు వెళ్లే భక్తుల పరిస్థితి. ఇలాంటి...
తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడి ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాలను రద్దు ..
తిరుమల: సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చే లక్ష్యంతో ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయం నుంచీ తిరుమలలో...
గ్రహణకాలంలోనూ తెరచి వుండే దేవాలయం
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం: గ్రహణ సమయాల్లో దేవాలయాలను మూసివేస్తారు. గ్రహణం తొలగిన అనంతరమే శుద్ధిచేసి దర్శనాలకు అనమతిస్తారు. అయితే శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి ఈ నిబంధన వర్తించదు. రాహుకేతు క్షేత్రం కావడంతో యావత్ భూమండలంలో గ్రహణసమయాల్లోనూ...
శ్రీవారి సేవలో సినీనటి సమంత
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని సినీ నటి సమంత, దర్శకురాలు నందినీరెడ్డి మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు ఉదయం స్వామి వారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం...
కోరికలు తీర్చే కొండగట్టు అంజన్న
కొండగట్టు పుణ్యక్షేత్రం కరీంనగర్ జిల్లాకేంద్రం నుంచి 35 కి.మీ.ల దూరంలో ఉంది. వేములవాడ క్షేత్రానికి కేవలం 30 కి.మీల దూరంలో ఉంది. ప్రకృతి సిద్ధంగా వెలసిన పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని...
శ్రీవారి బంగారం ఎంతో తెలుసా..? 9వేల కేజీలకు పైచిలుకే
తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకునేందుకు కోట్లాది మంది భక్తులు వస్తుంటారు. కానుకల పేరిట విలువైన వస్తువులను సమర్పించుకుంటారు. అలా కానుకల రూపంలో శ్రీవారికి చేరిన ఆస్తి భారీగా వుంది. ఇందులో బంగారం మాత్రం...
వేసవి సెలవులు.. కిటకిటలాడుతున్న తిరుమల వెంకన్న ఆలయం
వేసవి సెలవులు కావడంతో తిరుమల వెంకన్న ఆలయం 5భక్తజనసంద్రంతో మునిగిపోయింది. విద్యార్థుల పరీక్షా ఫలితాలు వెల్లడికావడంతో మొక్కులు తీర్చుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్య అధికంగా ఉంది. స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో వైకుంఠం...
బోసిపోయిన తిరుమల.. తగ్గిన హుండీ ఆదాయం.. సీన్ మారుతుందన్న టీటీడీ
కలియుగ వైకుంఠం తిరుమల వెంకన్న ఆలయంలో 24 గంటలూ భక్తుల రద్దీ వుంటుంది. అలాంటి ఆలయంలో భక్తుల రద్దీ అమాంతం తగ్గిపోయింది. ఏపీలో ఇటు అసెంబ్లీకి, అటు లోక్ సభకు గురువారం ఒకేసారి...