విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే విశేషమైన ఫలితం
జీవితంలో ఎన్నో కష్టనష్టాలు ఎదురవుతూ ఉంటాయి. సమస్యలు చుట్టుముట్టి సతమతం చేస్తుంటాయి. అనుకోకుండా ఎదురయ్యే ప్రమాదాలు అయోమయానికి గురి చేస్తుంటాయి. వ్యాధులు, బాధలు నిరాశా నిస్పృహలకు లోను చేస్తుంటాయి. ఈ పరిస్థితుల నుంచి...
ఏకాక్షి నారికేళం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమని భావిస్తారు
ఏ కాక్షి నారికేళం అంటే ఒక కన్ను గల కొబ్బరికాయ అని అర్ధం. సాధారణంగా అన్ని కొబ్బరికాయలకి మూడు కళ్ళు ఉంటాయి. ఈ మూడు కళ్ళలో రెండు కళ్ళు గుండ్రంగాను ఒక కన్ను...
కర్పూర హరతిలో ఎన్ని ఔషధ గుణాలో…
ఆ భగవంతునికి కర్పూర హరతి ఇస్తే కానీ పూజ పూర్తికాదు అంటారు సంప్రదాయవాదులు. అలాంటి పచ్చ కర్పూరంలోఅనేక ఔషధ గుణాలు ఉన్నాయి. అవేంటో ఓసారి తెలుసుకుందాం.
* జీర్ణ సంబంధ, శ్వాసకోస సమస్యల్ని తగ్గించడంతో...
హనుమంతుడికి తులసీ మాలను సమర్పిస్తే.. ఎంత మంచి కలుగుతుందో?
హనుమంతుడికి తులసీ మాలను సమర్పించడం ద్వారా ఎలాంటి ఫలితాలను పొందవచ్చునో తెలుసుకుందాం. హనుమంతుడికి తులసీమాలను సమర్పించడం ద్వారా శనిదోషాల నుంచి విముక్తి పొందవచ్చు. అలాగే ఆంజనేయునికి ''శ్రీరామ జయం'' అంటూ 108 సార్లు...
అవతారమే లేని స్వరూపుడవు..
అవతారమే లేని స్వరూపుడవు..
మంచుకొండల్లో మమేకమైన మహోద్భవుడవు..
స్మశానమే నీకు ఆవాసమాయే..
మానవ చితే నీకు విభూదాయే..
శంకరా అభిషేక ప్రియుడవు.. సృష్టి లయ కారుడవు..
పార్వతీదేవికి తనువు సగమిచ్చావు..
శిరస్సుపై గంగను పారించావు..
ఈశ్వరా.. ఈ సృష్టి నీదేరా...
Writer ranjeeth babburi
చదవగలిగితే అష్టోత్తరాలు లేకుంటే ఓం నమశ్శివాయ…
సోమవారం, మాఘ బహుళ చతుర్దశి, 4 మార్చి 2019 రోజున మహాశివరాత్రి వస్తోంది. మాఘ బహుళ చతుర్దశినాడు ఆ పరమేశ్వరుడి జన్మదినముగా జరుపుతారు. ఆ రోజున శివుడు లింగరూపములో బ్రహ్మ, విష్ణువుకు దర్శనమిచ్చాడని...
శివరాత్రి నాడు లింగార్చన.. జాగరణ ఎలా చేయాలి… ఎందుకంటే?
శివరాత్రి నాడు పగలంతా ఉపవాసం, రాత్రిపూట లింగార్చన, జాగరణం చేస్తారు. లింగార్చన తరువాత పార్వతీ పరమేశ్వరుల కల్యాణం చేయడం జరుగుతోంది. శివరాత్రినాటి లింగోద్భవ సమయంలో చేసే అభిషేకాలలో కూడా కొన్ని పద్ధతులున్నాయి.
రాత్రి జాగరణం...
లింగోద్భవకాలంలో శివార్చన.. అదే మహాశివరాత్రి..
మహాపర్వదిన ప్రాశస్త్యాన్ని తెలిపే కథలెన్నో పురాణేతిహాసాలలో లభిస్తాయి. పూర్వం బ్రహ్మ విష్ణువుల మధ్య ఆధిపత్య విషయంలో తగవు ఏర్పడింది. ఎవరికివారు తామే గొప్ప వారమని వాదించుకున్నారు. వారి వాదం యుద్ధం వరకు విస్తరించింది....
మహాశివరాత్రి నాడు ఆ మూడు మరిచిపోకండి..
కైలాసనాధుడైన పరమేశ్వరుడు మహాశివరాత్రి నాడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణలోకి వచ్చింది. భోలాశంకరుడు,ఈశ్వరుడు,లింగోద్బోవం చెందిన పవిత్ర దినమే మహాశివరాత్రి. యావత్ సృష్టిని నడిపించే ఆ మహాశివుడే.. మాఘమాసం బహుళ చతుర్థశి రోజున...
భీష్మ ఏకాదశి రోజున ఇలా చేస్తే…పుణ్యఫలాలను పొందవచ్చు
భీష్మ ఏకాదశి : 16 ఫిబ్రవరి 2019, శనివారం, మాఘ శుద్ధ ఏకాదశి తిథిలో వస్తోంది. మహాభారతం ప్రకారం అంపశయ్య మీద ఉన్న భీష్ముడు పాండవులకు విష్ణు సహస్రనామాన్ని బోధించిన రోజు ఈ...