తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న తమిళనాడుకి ప్రత్యేక రైళ్ల ద్వారా నీటిని తరలించే చర్యలు

చెన్నై: తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న తమిళనాడు రాజధాని చెన్నైకి ప్రత్యేక రైళ్ల ద్వారా నీటిని తరలించే చర్యలు చేపట్టింది అక్కడి ప్రభుత్వం. అయినా వారి దాహార్తి తీరేలా లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు....

రెండేళ్లు టెన్నిస్‌కు దూరమైనా… సానియా మీర్జా ….

పెద్ద లక్ష్యాలేం పెట్టుకోలేదు భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా వ్యాఖ్య న్యూఢిల్లీ: భారత మహిళల టెన్నిస్‌కు పర్యాయ పదంగా నిలిచిన హైదరాబాదీ స్టార్‌ ప్లేయర్‌ సానియా మీర్జా మళ్లీ కోర్టులో సత్తా చాటేందుకు సన్నద్ధమవుతోంది. అమ్మతనం...

ఇక పోరాడలేనంటూ కాఫీడే ఉద్యోగులు, డైరెక్టర్లకు లేఖ

బెంగళూరు: కేఫ్‌ కాఫీ డే వ్యవస్థాపకుడు వి.జి సిద్ధార్థ అదృశ్యం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నిన్న సాయంత్రం మంగళూరులోని నేత్రావతి నది వంతెనపై నడుచుకుంటూ వెళ్లిన సిద్ధార్థ ఆ తర్వాత కన్పించకుండా పోయారు....

కదలకపోతే వెన్నుపాము కరుస్తుంది!

కంప్యూటర్‌, టీవీ, మొబైల్‌ ఫోన్‌.. మనిషిని కదలకుండా ఒకరకంగా కట్టిపడేస్తున్నాయి. ఇలా ఒకే చోట కదలకుండా ఉండటమంటే మీ వెన్నుకు మీరు చేటు చేసుకున్నట్లే. అదే పనిగా ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల...

ప్రపంచం సాంకేతికత చుట్టూ తిరుగుతున్న రోజులివి…..

‘వేగంగా, కచ్చితమైన ఫలితాలతో ముందుకు దూసుకెళ్లేతత్వం అమెరికా విద్యావిధానంలో భాగం’  అంటోంది-  మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్సెస్‌ కోర్సులో పీజీ చేస్తున్న మాధురి పొడిపిరెడ్డి. తను చదువుతున్న యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయిస్‌ (యూఐఎస్‌) ప్రత్యేకతలు, విశేషాలను...

గుమ్మడి జ్యూస్‌తో ఫేస్ ప్యాక్ వేసుకుంటే?

జ్యూస్‌లో కొద్దిగా తేనె, పెరుగు, నిమ్మరసం మిక్స్ చేసి చిక్కటి పేస్ట్‌గా చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ఇది చర్మంను టైట్ చేస్తుంది. ముడుతలను నివారిస్తుంది. స్కిన్ మాయిశ్చరైజ్ చేస్తుంది....

ఒకప్పుడు సాధారణ టీచర్.. ఇప్పుడు ఇండియా కొత్త బిలియనీర్‌

ఒకప్పుడు సాధారణ టీచర్.. క్లాస్ రూంలో విద్యార్థులకు పాఠాలు బోధించేవాడు. ఏడేళ్లలోనే ఇండియాలో కొత్త బిలియనీర్‌గా అవతరించాడు. ఎడ్యుకేషన్ యాప్ డెవలప్ చేసిన అతడు.. అంచెలంచెలుగా ఎదిగి బిలియనీర్‌ క్లబ్‌లో చేరాడు. అతడే.....

తెదేపా శ్రేణుల్లో…నూతనోత్సాహం

చంద్రబాబు రాకతో కళకళలాడిన రాష్ట్ర పార్టీ కార్యాలయం పట్టాభిపురం(గుంటూరు): తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గుంటూరు రావడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచే కార్యకలాపాలు నిర్వహించేందుకుగాను సోమవారం మొదటిసారిగా వచ్చిన...

పృథ్వీ షాపై 8 నెలల నిషేధం

నిషేధిత ఉత్ప్రేరకం వాడిన ఫలితం దగ్గు మందే కారణమన్న క్రికెటర్‌ దిల్లీ భారత క్రికెట్లో ఊహించని పరిణామం. గత ఏడాది తన అరంగేట్ర టెస్టులోనే అద్భుత శతకంతో అందరి దృష్టినీ ఆకర్షించిన యువ ఓపెనర్‌ పృథ్వీ షా.....

పేదలకు భారమైన ఆరోగ్యంపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.

అమరావతి: పేదలకు భారమైన ఆరోగ్యంపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఆరోగ్యశ్రీ పరిధిని మరింత విస్తరించనుంది. మధ్యతరగతి కుటుంబాలకూ దీన్ని వర్తింపజేయనున్నామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు. 2019-20...

Latest article

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...

వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..

నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...

తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -