‘సాహో’ను విడుదల వాయిదా చిత్ర బృందం
హైదరాబాద్: ‘బాహుబలి’ తర్వాత స్టార్ కథానాయకుడు ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘సాహో’. శ్రద్ధాకపూర్ కథానాయిక. సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది....
అమరావతి అభివృద్ధి ప్రాజెక్టు నుంచి ప్రపంచబ్యాంకు తప్పుకుంది
అమరావతి: అమరావతి సుస్థిర రాజధాని నగర అభివృద్ధి ప్రాజెక్టు నుంచి ప్రపంచబ్యాంకు తప్పుకుంది. 300 మిలియన్ డాలర్ల రుణ సాయానికి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేయగా.. దాన్నుంచి తప్పుకున్నట్లు ప్రపంచ బ్యాంక్ తన...
కదలకపోతే వెన్నుపాము కరుస్తుంది!
కంప్యూటర్, టీవీ, మొబైల్ ఫోన్.. మనిషిని కదలకుండా ఒకరకంగా కట్టిపడేస్తున్నాయి. ఇలా ఒకే చోట కదలకుండా ఉండటమంటే మీ వెన్నుకు మీరు చేటు చేసుకున్నట్లే. అదే పనిగా ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల...
తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న తమిళనాడుకి ప్రత్యేక రైళ్ల ద్వారా నీటిని తరలించే చర్యలు
చెన్నై: తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న తమిళనాడు రాజధాని చెన్నైకి ప్రత్యేక రైళ్ల ద్వారా నీటిని తరలించే చర్యలు చేపట్టింది అక్కడి ప్రభుత్వం. అయినా వారి దాహార్తి తీరేలా లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు....
ప్రపంచంలో ఓ నటుడికి అత్యధిక పారితోషికం ఎంతో తెలుసా.?
ఇంటర్నెట్డెస్క్: సినిమా, పాత్రలను బట్టి ఒక్కో హీరోకు ఒక్కో రెమ్యునరేషన్ ఉంటుంది. ‘2.ఓ’కు రజనీకాంత్ ఏకంగా రూ.16కోట్లు తీసుకున్నారని అప్పట్లో వార్తలు హల్చల్ చేశాయి. మరి ప్రపంచంలో ఓ నటుడికి అత్యధిక పారితోషికం ఎంతో తెలుసా....
విజయవంతమైన చిత్రాలకంటూ ఓ ఫార్ములా ఉండదు
అనగనగా ఓ ఇల్లు. అందులో అమ్మా.. నాన్న.. ఇద్దరు పిల్లలు. - ఇలా కథ మొదలెడితే ఎంత బాగుంటుంది? ప్రతి ఒక్కరిలోనూ ఓ ‘ఫ్యామిలీ (వు)మెన్’ ఉంటారు. ఇలాంటి కథలు చెబుతున్నప్పుడు ఇట్టే...
పేదలకు భారమైన ఆరోగ్యంపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
అమరావతి: పేదలకు భారమైన ఆరోగ్యంపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఆరోగ్యశ్రీ పరిధిని మరింత విస్తరించనుంది. మధ్యతరగతి కుటుంబాలకూ దీన్ని వర్తింపజేయనున్నామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. 2019-20...
కాల్వలో పడి ముగ్గురు విద్యార్థుల దుర్మరణం
నిజామాబాద్: నిజామాబాద్ నగర శివారు నాగారంలో విషాదం చోటు చేసుకుంది. నీటి కుంటలో పడి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. నాగారం ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన వీరు. నమాజ్ కోసం శుక్రవారం మధ్యాహ్నం...
ఎంఎస్ ధోనీ రిటైర్ అవుతాడా? అవ్వడా?
అతడి బ్యాటు ఏం చెబుతోంది?
ముంబయి: టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నాడా? విశ్లేషకులు అవుననే అంటున్నారు. అభిమానులేమో కాదంటున్నారు. ఇంతకీ అసలు ఏం జరగనుందో ఎవరికీ అర్థం కావడం లేదు. మెగాటోర్నీలో ధోనీ ప్రదర్శన...
కొలువు కోసం వెళ్తే.. కోరిక తీర్చుకున్నాడు!
గుంటూరు డీఎఫ్వోపై ఎస్పీకి మహిళ ఫిర్యాదు
గుంటూరు నేరవార్తలు, గుంటూరు జడ్పీ, న్యూస్టుడే: ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.2లక్షల నగదు తీసుకొని, కొన్నిరోజులు తిప్పించుకుని.. బలవంతంగా కోరిక తీర్చుకున్నాడంటూ గుంటూరు జిల్లా అటవీ శాఖాధికారి (డీఎఫ్వో)...