కరోనా రాకుండా చేయాలంటే ఇలా చేయండి.
ఓ వైపు కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు కష్టపడుతున్నాయి. చాప కింద నీరులా విజృంభిస్తున్న ఈ వైరస్ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, కరోనా రాకుండా చేయాలంటే...
కరోనా రాకుండా ఎన్టీఆర్, రామ్ చరణ్ చిట్కాలు.
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. మనదేశంలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా వ్యాప్తితో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ప్రజల్లో...
శనగపిండి తో షర్బత్.
శనగపిండి షర్బత్ మన తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా తాగరు కానీ బీహార్, జార్ఖండ్లో చాలా ఎక్కువగా తాగుతారు. కారణం అక్కడ ఎండాకాలం వస్తే భరించలేనంత ఎండలుంటాయి. వాటి నుంచీ ఉపశమనం...
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలకలం.
కరోనా వైరస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుందామన్నా… ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. ప్రపంచవ్యాప్తంగా నానాటికీ విజృంభిస్తూ… దాని గురించే చర్చించుకునేలా చేస్తోంది ఈ మహమ్మారి. ఇప్పటివరకూ కరోనాతో 6515 మంది...
కరోన నుండి బయటపడిన టెకీ.
ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందిన హైదరాబాద్ టెకీ డిశ్చార్జ్ అయ్యాడు. కరోనా పరీక్షల్లో నెగటివ్గా రావడంతో గాంధీ వైద్యులు అతడిని శుక్రవారం (మార్చి...
కరోనా వైరస్ నుంచి తప్పించుకోవటం ఎలా .?
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్న ఈ వైరస్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఈ వైరస్ పేరు చెబితేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి...
కరోన రాకుండా జాగ్రతలు. టిప్స్ చెప్పిన ఉపాసన కొణిదెల.
తెలంగాాణలో కరోనా బాధితుడిని గుర్తించిన వెంటనే వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వైరస్కు ప్రభావితం కాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇప్పటికే చాలా మందిని పరీక్షించింది కూడా. అయితే.....
తెలంగాణలో తొలి కరోనా కేసు.
కరోనా వైరస్ వస్తే… కచ్చితంగా పేషెంట్ని ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచాల్సిందే. అతని దగ్గరకు ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అలాంటి పరిస్థితులు ఇప్పుడు తెలంగాణలోని ఆస్పత్రుల్లో లేవు. ఒక్క...
చైనాలో కోవిడ్ ఉగ్రరూపం. రోజు రోజుకి పెరుగుతున్న మృతుల సంఖ్య.
చైనాలో కోవిడ్-19 వైరస్ మరింత ఉద్ధృతమవుతోంది. బుధవారం ఒక్క రోజే కరోనా వైరస్ కారణంగా 242 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 15,000 కొత్త కేసులు నమోదయినట్టు చైనా అధికారులు...
రోజురోజుకు పెరుగుతున్నమృతుల సంఖ్య ఆందోళనలో జనం .
చైనాలో కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకు పెరుగుతూ పోతుంది. ఈ వైరస్ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 563కు చేరింది. బుధవారం ఒక్క రోజే 73 మంది...