ప్రతి రోజూ అల్లం టీ తాగితే…
అల్లాన్ని ప్రతి రోజూ కూరల తయారీలో వాడుతుంటారు. ఫలితంగా కూరలకు చక్కని రుచి వస్తుంది. కేవలం రుచికే కాదు, ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందివ్వడంలోనూ అల్లం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ క్రమంలోనే అల్లంతో టీ...
మిరియాల రసంతో జలుబు మాయం.. తయారీ ఎలా?
చింతపండు నిమ్మకాయంత
టమోటా 1
ఉల్లిపాయ 1
కారంపొడి తగినంత
ధనియాలపొడి చిటికెడు
మిరియాల పొడి అరటీస్పూను
నూనె 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర చిటికెడు
ఆవాలు చిటికెడు
వెల్లుల్లి 4 రెబ్బలు
ఉప్పు తగినంత
పసుపు చిటికెడు
కరివేపాకు 2 రెమ్మలు
ముందుగా చింతపండుని నాన పెట్టి రసంతీసి వుంచాలి....
ఊపిరి తీసుకుని వదిలే గాలి వేడిగా ఉంటుందేం..?
మనం తీసుకున్న ఆహారం జీర్ణక్రియకు లోనవగానే పిండి పదార్థాల నుంచి గ్లూకోజ్ అనే శక్తిమంతమైన అణువులు రక్తంలో కలుస్తాయి. ఒక్కోసారి చాలా కాలం పాటు ఆహారం తినకుండా ఉన్నట్లైతే శరీరంలో ఉన్న కొవ్వు...
బ్లాక్ సాల్ట్ చేసే మేలేంటో తెలుసా?
ఆయుర్వేదంలో నల్ల ఉప్పును తప్పకుండా వాడుతారు. ఇది పలు అనారోగ్య సమస్యలను నయం చేసేందుకు ఔషధంగా ఉపయోగిస్తారు. భారతీయులు ఎంతో పురాతనకాలం నుంచి నల్ల ఉప్పును వంటల్లో ఉపయోగిస్తూ వస్తున్నారు.
కానీ ఇప్పుడు దీని...
నిద్రకు దూరం కావడానికి కారణాలేంటి?
ఒత్తిడి కారణంగా చాలా మంది నిద్రకు దూరమవుతున్నారు. వివిధ రకాల ఆలోచనలు, కుటుంబ సమస్యలు, కార్యాలయాల్లో పని ఒత్తిడి కారణంగా విపరీతంగా ఆందోళనకు గురవుతుంటారు. దాన్ని నిర్లక్ష్యం చేస్తే గనుక ఇంకా కుంగిపోవడం...
చిటికెడు పచ్చకర్పూరంతో నిద్రలేమికి చెక్
ఆ భగవంతునికి కర్పూర హరతి ఇస్తే కానీ పూజ పూర్తికాదు అంటారు సంప్రదాయవాదులు. అలాంటి పచ్చ కర్పూరంలోఅనేక ఔషధ గుణాలు ఉన్నాయి. అవేంటో ఓసారి తెలుసుకుందాం.
* జీర్ణ సంబంధ, శ్వాసకోస సమస్యల్ని తగ్గించడంతో...
కివీస్ పండ్ల తో బొజ్జ ని తగ్గించుకోండి.
బొజ్జ తగ్గాలంటే..? బరువు తగ్గాలంటే... ముఖ్యంగా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. పండ్లు, కూరగాయలను తీసుకోవడం ద్వారా పొట్ట తగ్గుతుంది. ఇంకా సీజనల్ ఫుడ్స్ తీసుకుంటే.. బరువును నియంత్రించుకోవచ్చు. ముఖ్యంగా వింటర్లో దొరికే పండ్లు,...
వేసవిలో నీరసానికి గల కారణాలేంటి?
వేసవిలో చాలా మందికి ఎదురయ్యే సమస్య ఉన్నట్టుండి నీరసంగా, కళ్లు తిరుగుతున్నట్లు, శరీరం బలహీనంగా ఉండటం, రక్తలేమి, విటమిన్ల లోపం, ఎండలో ఎక్కువగా తిరగడం వలన ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇలాంటివారు కొన్నిపాటి...
నువ్వుల పొడిని ఎలా తయారు చేస్తారు?
నువ్వుల పొడి తయారీకి కావలసిన పదార్ధాలు
* నువ్వులు 200 గ్రాములు,
* ఎండుమిరపకాయలు 8,
* ఉప్పు తగినంత
తయారు చేసే విధానం
* ముందుగా స్టౌ మీద బాండీ పెట్టి నూనె లేకుండా నువ్వులను దోరగా వేయించుకోవాలి.
*...
యోధ్య కేసుపై నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం..
దిల్లీ: అయోధ్యలోని రామ జన్మభూమి - బాబ్రీ మసీదు భూవివాదం సమస్య పరిష్కారంలో మరికొద్ది రోజులు మధ్యవర్తిత్వమే కొనసాగనుంది. అయోధ్య కేసుపై నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం.. జులై 31 వరకు మధ్యవర్తిత్వం...