ప్రకృతి నుంచి ….అమృతం!!

భూమిలో పాతుకుని ఉన్నంత సేపే, ఏ చెట్టయినా పచ్చపచ్చగా మెరిసిపోతుంది. ఒక్కసారి ఆ భూమితో తెగతెంపులు చేసుకుని, వేళ్లు పెకిలించుకుని, ఈవలికి వచ్చిపడిందా...! పచ్చదనమంతాపోయి, ప్రాణర హితంగా మారిపోతుంది. ప్రకృతి నుంచి, ప్రకృతి సిద్ద జీవనశైలి...

బాదం శరీరానికి సంజీవనిలాంటిది.

బాదం శరీరానికి సంజీవనిలాంటిది. శిరోజాలు, ఎముకలు, మెదడు ఇలా శరీరంలోని వివిధ భాగాలను ఇవి ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. పొద్దున్నే నానబెట్టిన బాదంపప్పులు తింటే మంచిదని డైట్‌ నిపుణులు తరచూ చెబుతుంటారు. అలా...

చలికాలంలో చర్మం పొడిబారుతుందంటే కారణం .

సాధారణంగా చలికాలంలో చర్మం పొడిబారుతుంటుంది. దీనికి అనేక కారణాలున్నాయి. మనం వాడే మందులు, రోజువారీ కార్యకలాపాలు, కృత్రిమ ఉత్పత్తుల వాడకం మొదలైనవన్నీ దీనికి ప్రధాన కారణంగా నిలుస్తాయి. చలికాలంలో అన్నింటికీ వేడినీటిని వినియోగిస్తుంటారు....

ముఖాన్ని మృదువుగా చేసే ఫేస్‌ మాస్క్‌లు 

ముఖాన్ని మృదువుగా చేసే ఫేస్‌ మాస్క్‌లు  వేసుకోవాలనుకుంటే కొనాల్సిన పనిలేదు. అందుబాటులో ఉండే కొన్ని రకాల పండ్లతోనూ   తయారు చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు ఉండటంతో పాటు రసాయనాల కారణంగా వచ్చే...

యువత.. విద్యార్థులపై మత్తు వల

‘జారుస్‌ డికేఫ్‌... ఫిలింనగర్‌లో ఆహ్లాదకరమైన వాతావరణంలో భిన్నమైన రుచుల కాఫీ లభించే రెస్టారెంట్‌... యువతులు.. విద్యార్థులు.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు ప్రత్యేకంగా కాఫీ తాగేందుకు అక్కడికి వస్తున్నారు... కొందరు మాత్రం మరో ద్వారంలోంచి వెళ్తున్నారు....

యోధ్య కేసుపై నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం..

దిల్లీ: అయోధ్యలోని రామ జన్మభూమి - బాబ్రీ మసీదు భూవివాదం సమస్య పరిష్కారంలో మరికొద్ది రోజులు మధ్యవర్తిత్వమే కొనసాగనుంది. అయోధ్య కేసుపై నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం.. జులై 31 వరకు మధ్యవర్తిత్వం...

80 కిలోల గంజాయిని స్వాధీనం…

మార్టూరు : ప్రకాశం జిల్లా మార్టూరు శివారు బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద భారీగా గంజాయిని అధికారులు పట్టుకున్నారు. రెండు ఆర్టీసీ బస్సుల్లో గంజాయి తరలిస్తున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఓ...

కదలకపోతే వెన్నుపాము కరుస్తుంది!

కంప్యూటర్‌, టీవీ, మొబైల్‌ ఫోన్‌.. మనిషిని కదలకుండా ఒకరకంగా కట్టిపడేస్తున్నాయి. ఇలా ఒకే చోట కదలకుండా ఉండటమంటే మీ వెన్నుకు మీరు చేటు చేసుకున్నట్లే. అదే పనిగా ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల...

తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న తమిళనాడుకి ప్రత్యేక రైళ్ల ద్వారా నీటిని తరలించే చర్యలు

చెన్నై: తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న తమిళనాడు రాజధాని చెన్నైకి ప్రత్యేక రైళ్ల ద్వారా నీటిని తరలించే చర్యలు చేపట్టింది అక్కడి ప్రభుత్వం. అయినా వారి దాహార్తి తీరేలా లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు....

పేదలకు భారమైన ఆరోగ్యంపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.

అమరావతి: పేదలకు భారమైన ఆరోగ్యంపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఆరోగ్యశ్రీ పరిధిని మరింత విస్తరించనుంది. మధ్యతరగతి కుటుంబాలకూ దీన్ని వర్తింపజేయనున్నామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు. 2019-20...

Latest article

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...

వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..

నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...

తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -