ఎమ్మెల్యేల సస్పెన్షన్
అమరావతి: ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం శాసనసభ వాడివేడిగా ప్రారంభమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే పింఛను విషయంలో తలెత్తిన ప్రశ్న కారణంగా ముగ్గురు తెదేపా ఎమ్మెల్యేలు...
ముత్తయ్య మురళీధరన్ జీవిత కథను సినిమాగా:విజయ్ సేతుపతి
చెన్నై: ప్రఖ్యాత క్రికెటర్లలో ఒకరైన ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ సినిమాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ముత్తయ్య పాత్రను విజయ్ సేతుపతి పోషిస్తుండటం విశేషం. డార్ మోషన్ ఫిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది....
నెల్లూరులో విషాదం. రైలు ఢీకొని లా స్టూడెంట్ మృతి.
కరోనా వైరస్ ఉంది కాలేజీకి వెళ్లొద్ద బాబూ అంటూ తల్లి కుమారుడికి చెప్పింది. ఈ ఒక్కరోజు వెళ్లొస్తానమ్మా.. రేపటి నుంచి వెళ్లను అంటూ ఆ యువకుడు ఇంటి నుంచి బయల్దేరి...
పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ఫస్ట్ లుక్ రిలీజ్.
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోర్టు మెట్లు ఎక్కాడు. అయితే పవర్ స్టార్ కోర్టు...
ప్రియాంకరెడ్డి హత్య కేసులో కీలక మలుపు.
ప్రియాంకరెడ్డి హత్య కేసును పోలీసులు 24 గంటల్లో చేధించారు. నలుగురు లారీ డ్రైవర్,క్లీనర్లు కలిసి ఆమెపై హత్యాచారం చేసినట్టుగా నిర్దారించారు. ఉద్దేశపూర్వకంగానే ప్రియాంక రెడ్డితో టైర్ పంక్చర్ డ్రామా ఆడినట్టు...
ముంబయి జట్టులో చోటు సంపాదించిన ‘అర్జున్’.
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ను 30 ఏళ్ల క్రితం ముంబయి రంజీ జట్టుకు ఎంపిక చేసిన వ్యక్తే ఇప్పుడు అతడి కుమారుడు అర్జున్ తెందూల్కర్ను అదే ముంబయి జట్టుకు సెలక్ట్ చేశాడు. ఇది...
ప్రపంచ ఛాంపియన్షిప్లో చరిత్ర సృష్టించింన సింధు.
ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం గెలిచి స్వదేశంలో అడుగుపెట్టిన తెలుగు తేజం పీవీసింధుకు ఘన స్వాగతం లభించింది. సోమవారం రాత్రి దిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆమె నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. ఈ...
మన్మథుడు2 ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకురానుంది
హైదరాబాద్: నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మన్మథుడు2’. రకుల్ ప్రీత్సింగ్ కథానాయిక. లక్ష్మి, సమంత, వెన్నెల కిషోర్, రావు రమేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి...
ప్రేక్షకులు ఆగ్రహించేలా నటించా.. శ్రద్ధ శ్రీనాథ్
అలా చేసిన తరువాతనే అవకాశం ఇచ్చారు అని చెప్పింది నటి శ్రద్ధాశ్రీనాథ్. శాండిల్వుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అంటూ చుట్టేస్తున్న ఈ కన్నడ భామ ఈ మూడు భాషల్లోనూ సక్సెస్లు అందుకుంది. నిజం చెప్పాలంటే ఈ...
డిగ్రీలో మంచి మార్కులతో ఉత్తీర్ణులైన జగన్..
నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తన మంత్రివర్గాన్ని 25 మందితో కలిసి శనివారం విస్తరించారు. ఈ నేపథ్యంలో జగన్ విద్యార్హతకు సంబంధించిన విషయం ఒకటి ఇపుడు...