మరోసారి నల్లచొక్కాలో చంద్రబాబు.

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి నల్లచొక్కా వేసుకున్నారు. టీడీపీ నేతల అక్రమ అరెస్టులపై నిరసన తెలిపేందుకు నల్లచొక్కాలతో అసెంబ్లీకి వెళ్లాలని పార్టీ నేతలతో జరిగిన...

సుశాంత్‌ను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించింది వాళ్లే.. కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు..

నటుడిగా ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్య కాదు.   బాలీవుడ్‌లోని కొన్ని దుష్ట శక్తులు సుశాంత్‌ను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించినట్టు ప్రముఖ నటి కంగనా...

పదో తరగతి పరీక్షలపై పవన్ కీలక వ్యాఖ్యలు.

కరోనా వైరస్ రోజురోజూకీ తీవ్రరూపం దాల్చుతోంది. ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించడంపై జనసేన అదినేత పవన్ కల్యాణ్ స్పందించారు. జూలై 10 నుంచి పదో...

తిరుపతి రైలులో అలా జరగడం ఆచర్యం.

మన భారతీయ రైళ్లు ఖాళీగా వెళ్లే సందర్భాలు చాలా చాలా తక్కువ. ఎప్పుడూ రద్దీగానే ఉంటాయి. ముఖ్యంగా ఏసీ కోచ్‌లు రెండు మూడు నెలలు ముందుగానే రిజర్వ్ అయిపోతుంటాయి. అలాంటిది...

గుంటూరు ఆసుపత్రిలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు చికిత్స.

టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. ఆయనకు వైద్య పరీక్షలు జరిపి విశ్రాంతి అవసరమని భావించి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని...

క్రీడా ప్రపంచంలో కలకలం…షాహిద్ అఫ్రిదికి కరోనా పాజిటివ్…

పాకిస్తాన్ మాజీ క్రికెటర్, కెప్టెన్ షాహిద్ అఫ్రిది కరోనావైరస్ పాజిటివ్ గా తేలడంతో క్రీడా ప్రపంచంలో కలకలం మొదలైంది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. ఈ సమాచారాన్ని...

సీఎం జగన్‌పై జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.

జేసీ ట్రావెల్స్‌‌ వాహనాలకు సంబంధించి తప్పుడు పత్రాలు సృష్టించారనే కేసులో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కొడుకు అస్మిత్ రెడ్డిని శనివారం...

43 ఏళ్ల తర్వాత మళ్లీ విడుదల.

భారత చిత్ర పరిశ్రమలో నట దిగ్గజాలు అయిన లోకనాయకుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ రజినీకాంత్, అందాల తార శ్రీదేవి నటీనటులుగా భారతీరాజా దర్శకత్వంలో 1977లో వచ్చిన తమిళ...

కూతురు అర్హతో అల్లు అర్జున్.

అల్లు అర్జున్ ఇప్పుడు సినిమాల‌తో కాకుండా కుటుంబంతో బిజీగా ఉన్నాడు. పైగా ఇప్పుడు లాక్‌డౌన్ కావడంతో వాళ్ళతోనే పూర్తి టైమ్ గడిపేస్తున్నాడు బన్నీ. ప్రస్తుతం సుకుమార్ పుష్ప సినిమాతో...

జూన్ 15 నుంచి జూలై 31 వరకు ఢిల్లీలో లాక్‌డౌన్ పొడిగింపు.

దేశ రాజధానిలో కరోనా విలయ తాండవం చేస్తోంది. భారీ మొత్తంలో కొత్త కేసులు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. నిన్న...

Latest article

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...

వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..

నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...

తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -