ఎయిర్టెల్ షాక్.. ఆ ప్లాన్స్ అన్నీ రద్దు…?
ఎయిర్టెల్ తమ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఒక్కో కస్టమర్ నుంచి లభించే సగటు ఆదాయం (ఎఆర్పియు) పెంచుకుకునే దిశగా చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, రూ.499 కంటే తక్కువ ఉండే ఆఫర్లకు గుడ్బై చెబుతున్నట్టు...
వాట్సాప్కు వైరస్.. అప్డేట్ చేసుకోకపోతే…
సోషల్ మీడియా దిగ్గజాల్లో ఒకటైన వాట్సాప్కు వైరస్ సోకింది. అయితే ఇపుడు ప్రతి ఒక్కరి మొబైళ్లలో ఉండే ఈ యాప్ వైరస్ బారిన పడింది. ఈ విషయాన్ని ఫేస్బుక్ వెల్లడించింది. కొందరికి మొబైళ్లలోకి...
భారతీ ఎయిర్టెల్ సరికొత్త ప్లాన్లు…
దేశంలోని ప్రైవేట్ టెలికాం సంస్థల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ తాజాగా రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఇవి రూ.48, రూ.98 ధరలతో అందుబాటులోకి తెచ్చింది. ఈ రెండు ప్లాన్ల వ్యాలిడిటీ 28...
జియో ప్రైమ్ కస్టమర్లకు శుభవార్త…
జియో ప్రైమ్ కస్టమర్లకు రిలయన్స్ జియో టెలికాం కంపెనీ ఓ శుభవార్త చెప్పింది. ప్రస్తుతం అందిస్తున్న రూ.99 విలువైన ప్రైమ్ సభ్యత్వాన్ని మరో యేడాదిపాటు పొడిగించింది. ఇది పూర్తిగా ఉచితం. ఇందుకోసం జియో...
కేవలం రూ.4,499 ధరతో ఫ్లిఫ్కార్టులో రెడ్ మీ గో
కేవలం రూ.4,499 ధరతో ఫ్లిఫ్కార్టులో చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ, అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చేసింది. 'రెడ్ మీ గో'ను మంగళవారం నుంచి అందుబాటులోకి తేనుంది....
విడుదలకు ఎంఐ 9 సిద్ధం.. ఫీచర్లు గోప్యం…
చైనాకు చెందిన మొబైల్ ఫోన్ తయారీ కంపెనీ దిగ్గజం షియోమీ తన నూతన స్మార్ట్ ఫోన్ ఎంఐ 9ను గురువారం మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. భారత కాలమానం ప్రకారం రేపు ఉదయం 11.30 గంటలకు...