తండ్రి మరణాన్ని తట్టుకోలేక కూతురు ఆత్మ హత్య.

ఈ ప్రపంచంలో ఏబంధమైనా దొరికిపోతుందేమోకానీ… తల్లిదండ్రుల అనుబంధం, మమత, ప్రేమ మాత్రం ఒక్కసారి పోతే మళ్లీ తిరిగిరావు. అందుకే ఏ మతమైనా… ఏ కులమైన.. తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు అని...

నేడు గద్దెపైకి రానున్న సమ్మక్క .

తెలంగాణా కుంభమేళగా చెప్పుకునేది మేడారం జాతర. ఈ మేడారం భక్త జన సంద్రమైంది.. జంపన్న వాగులో జలకాలాటలు, కోళ్లు, గొర్రెల బలులు, తలనీలాలు.. బంగారు బెల్లం సమర్పణ.. ఇలా వనంలోకి...

వైసీపీ కార్యకర్తలకు రోజా హెచ్చరిక.

నగరి ఎమ్మెల్యే రోజా సొంత నియోజకవర్గంలో వాట్సాప్ ఆడియోలు కలకలం రేపుతున్నాయి. నగరికి చెందిన వైసీపీ నేత కేజే కుమార్, ఎమ్మెల్యే రోజా వర్గీయులు పోటాపోటీ ఆడియోలు విడుదల చేశారు....

మీడియాను చూసి పరుగులు పెడుతున్న స్టార్ హీరోస్..

ఎందుకో తెలియదు కానీ మీడియాను చూస్తే సినిమా వాళ్లకు కాస్త తెలియని కంగారు అయితే కచ్చితంగా పుడుతుంది. తప్పు చేసినా చేయకపోయినా కూడా కెమెరా కనిపించగానే అలెర్ట్ అవుతుంటారు....

బాలకృష్ణ కారును అడ్డుకొన్న గ్రామస్తులు.

ఎన్నికల తర్వాత మొదటిసారి తన నియోజకవర్గంలో అడుగుపెట్టిన అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు ప్రజల నుంచి చేదు అనుభవం ఎదురైంది. లేపాక్షి మండలం గలిబిపల్లి గ్రామస్తులు రోడ్డుపై...

ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య.. భగ్గుమంటున్న కార్మిక సంఘాలు..!

 ‘ఆయనను కళ్లలో పెట్టుకుని చూసుకున్నాను. మార్నింగ్‌ టిఫిన్‌ చేసి బయటికి వెళ్లారు. అంతే ఆ తర్వాత అసలేం జరిగిందో తెలియదు. ఆయన నాకు మళ్లీ కావాలి. మాలాంటి పరిస్థితి...

దేవరగట్టులో బన్నీ ఉత్సవం ఈ సారి కూడా రక్తసిక్తం

దేవరగట్టులో బన్నీ ఉత్సవం ఈ సారి కూడా రక్తసిక్తంగా మారింది. మాలమల్లేశ్వరుల విగ్రహాలను దక్కించుకునేందుకు 11 గ్రామాలు ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో కొట్టుకున్నారు. ఈ రణరంగంలో...

‘అనుకోని అతిథి’ లో సాయిపల్లవి

సాయిపల్లవి, ఫహద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి నటించిగా మలయాళం రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించిన సినిమా అధిరన్. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కోసం అనువదిస్తున్న ఈ చిత్రానికి అనుకోని...

నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ : మహానటి.. జాతీయ స్థాయిలో ఉత్తమ నటి..!

66 వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఈసారి తెలుగు సినిమా తన సత్తాను చాటింది. ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ నటి అవార్డులను మహానటి గెలుచుకుంది....

రాష్ట్రంలో మార్పు మొదలైంది : జనసేన లక్ష్మీనారాయణ

రాష్ట్రంలో మార్పు మొదలైందని సీబీఐ మాజీ జేడీ, జనసేన నేత లక్ష్మీనారాయణ అన్నారు. ముగిసిన ఎన్నికల్లో ఆయన జనసేన పార్టీ తరపున విశాఖ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కానీ, ఆయనకు...

Latest article

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...

వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..

నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...

తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -