తల్లి శవాన్ని చెత్తకుండీలో పడేశాడు.. ఇంట్లో వుంటే కంపు కొడుతుందని..?
నవమోసాలు మోసి కనిపెంచిన కన్నతల్లిని తిండి పెట్టకుండా ఓ కిరాతక కుమారుడు చంపేశాడు. అంతటితో ఆగకుండా.. తల్లి చనిపోతే.. మానవత్వాన్ని మరిచిపోయిన ఆ మృగం మాత్రం కన్నతల్లి శవాన్ని చెత్తకుప్పలో పడేశాడు. ఇంట్లో...
వివేకా హత్య కేసు.. సాక్ష్యాలు తారుమారు.. బాత్రూమ్లో ఉన్న మృతదేహాన్ని..?
మాజీ మంత్రి, వైసీపీ నేత వివేకానందరెడ్డి హత్య కేసులో ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, ఇంట్లో పనిచేసే లక్ష్మీ కుమారుడు...
ఇన్విజిలేటర్ ఎంత పని చేశాడు.. కాపీ కొట్టుకోమని.. పొదల్లోకి తీసుకెళ్లి…?
ఇన్విజిలేటర్.. ఓ పదవ తరగతి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన సూర్యాపేటలో కలకలం రేపింది. సదరు విద్యార్థినికి కాపీలు కొట్టేందుకు సహకరించిన అతడు.. ఆపై అమ్మాయిని ఊరి బయటకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
వివరాల్లోకి...
అమ్మో… ప్రియురాలు వేధిస్తోంది.. కిరోసిన్ పోసి నిప్పంటించుకున్నాడు..
ప్రియురాలు వేధింపులకు గురిచేస్తుందంటూ.. పోలీసుల ముందే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.. హైదరాబాద్ యువకుడు. తానెంతో ప్రేమించిన యువతే తనను ఫోన్ కాల్స్తో వేధింపులకు గురిచేస్తుందని ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
ఈ ఘటన లంగర్ హౌస్...
16 ఏళ్ల తెలుగమ్మాయి.. మానసిక స్థితి బాగోలేకపోయినా.. అత్యాచారం.. అబార్షన్
దేశ రాజధాని నగరం ఢిల్లీలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. నిర్భయ లాంటి ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ.. మహిళల భద్రత కోసం కఠినమైన శిక్షలు అమలు కావట్లేదు. ఇందుకోసం కేంద్రం చట్ట సవరణలకు పూనుకోవట్లేదు. తాజాగా...
మజా చేస్తున్న కొత్త జంట ఆర్య – సాయెషా
ఇటీవల ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోహీరోయిన్లు ఆర్య - సాయెషా సైగల్. మార్చి 10వ తేదీన మాంగల్య బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం వీరిద్దరూ హనీమూన్ని ఎంజాయ్ చేస్తున్నారు. హనీమూన్ కోసం విదేశాలకి వెళ్లిన...
బైపాస్ సర్జరీకి ముందు పసుపు నీళ్లు తాగితే..
భారతీయ సంప్రదాయంలో పసుపు హిందువులకు పరమ పవిత్రమైనది. పూజల్లో ముందుగా పసుపుతో చేసిన విఘ్నేశ్వరుడిని చేసి కొలుస్తారు. పసుపు కొట్టడంతోనే పెళ్లిపనులు మెుదలువుతాయి. పెళ్లికార్డుకి పసుపు పూశాకే అది శుభలేఖ. ఒకప్పుడు పసుపుపారాణే...
ఉద్యోగం, డబ్బు కోసం ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య…
ఇటీవలికాలంలో వివాహేతర సంబంధాల కారణంగా జరిగే హత్యల సంఖ్య పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్లో ఉద్యోగం, డబ్బు కోసం తన...
మనుమరాలిని రేప్ చేసి గర్భవతిని చేసిన వృద్ధుడు.. ఎక్కడ?
కామంతో కళ్లుమూసుకునిపోయిన 60 యేళ్ళ వృద్ధుడు ఒకడు సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే వికృత చర్యకు పాల్పడ్డాడు. వరుసకు మనుమరాలు అయ్యే 16 యేళ్ళ మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేశాడు....
అనుమానంతో గొడ్డలితో భార్య రెండు కాళ్లు నరికిన భర్త
కృష్ణా జిల్లా నందిగామలో దారుణం జరిగింది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భరత్.. గొడ్డలితో దాడిచేశాడు. ఈ ఘటన నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,...