ఇక కాచుకోండి.. మా దెబ్బ రుచి చూపిస్తాం.. భారత్కు ఖాన్ వార్నింగ్
భారత్కు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. పాక్ ఆక్రమిక కాశ్మీర్లోని జైష్ మహమ్మద్ తీవ్రవాద తండాలపై భారత్ మెరుపుదాడులు చేసి వందల సంఖ్యలో తీవ్రవాదులను మట్టుబెట్టడాన్ని ఆయన జీర్ణించుకోలేక...
ఐసిస్ మూకల పైశాచికం : పదేళ్ళ బాలికపై అత్యాచారం
ప్రపంచాన్ని గడగడలాడించిన ఐసిస్ తీవ్రవాదుల అరాచకాలు ఇంకాసద్దుమణగలేదు. అనేక మంద్రి మహిళలను సెక్స్ బానిసలుగా చేశారు. తాజాగా పదేళ్ళ బాలికపై 100 ఐసిస్ ఉగ్రవాదులు పైశాచికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన...
జయరాం హత్య కేసులో 60మంది అనుమానితులను విచారించారట..
ప్రవాసాంధ్రుడు, ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో మొత్తం 60 మంది అనుమానితులను విచారించిన పోలీసులు మరో ఐదారుగురిని విచారించనున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో నిందితుల కస్టడీ శనివారంతో ముగిసింది. నటుడు...
మేం చేతగాని దద్దమ్మలం కాదు.. ఇమ్రాన్కు అఫ్రిది మద్దతు
పుల్వామా ఉగ్రదాడి తర్వాత తమపై భారత్ దాడి చేస్తే తాము గాజులు తొడుక్కుని కూర్చోవడానికి చేతగాని దద్దమ్మలం కాదని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిద్ అన్నారు. పుల్వామా దాడిని అడ్డుపెట్టుని భారత్...
ప్లాస్టిక్ భూతం
కాలం మారుతున్న కొద్దీ సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ప్రజల రోజువారి జీవితం ప్లాస్టిక్మయంగా మారింది. ఏది తినాలన్నా, ఏ పని చేయాలన్నా ప్లాస్టిక్ లేకుండా దాదాపు అసాధ్యమనే పరిస్థితి తలెత్తింది. కూరగాయల...
ఆన్లైన్ ఫుడ్ హానికరమా..?
ఆఫర్లు ఉన్నాయని నమ్మి ఆన్లైన్లో ఆర్డర్ చేసి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్విగ్గీ, జొమాటో, ఉబెర్ ఈట్స్, ఫుడ్ ఫాండా లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్ జనాన్ని బాగా ఆకర్షిస్తున్నాయి. యాప్ను కొత్తగా...
జయరాం హత్య కేసు.. నిందితుడుని కోర్టు ముందు హాజరుపర్చనున్న పోలీసులు!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కోస్టల్ బ్యాంకు ఛైర్మన్, పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసు విచావరణ సాగే కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్...
చిన్నారి నరికి రక్తం తాగిన మేనత్త
ఏపీలోని విశాఖ మన్యంలోని పెదబయలు మండలం లకేయుపుట్టులో మంగళవారం ఒక దారుణ సంఘటన చోటుచేసుకున్నది. లక్ష్మీపేట పంచాయతీ కప్పాడు గ్రామానికి చెందిన ఓ వంతాల రస్మో అనే మహిళ కొన్ని రోజులుగా తమ్ముడి...
తమిళ నటి యషిక ఆత్మహత్య
తమిళ టీవీ నటి యషిక చెన్నైలోని వడపళనిలో ఉన్న తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన ఆత్మహత్యకు ప్రియుడే కారణమని, అతడిని వదలొద్దంటూ తల్లికి వాట్సాప్లో మెసేజ్ చేసింది.
గతంలో వడపళనిలోని ఓ...
చిగురుబాటి జయరామ్ హత్య కేసు: టాలీవుడ్ నటుడు కి లింకేంటి?
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కోస్టల్ బ్యాంకు ఛైర్మన్, పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ అలియాస్ ఎన్నారై జయరామ్ హత్య కేసు విచావరణ సాగే కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఇప్పటికే ఈ కేసులో...