అది చాలా దారుణం విలియమ్సన్ స్పందన
లండన్: ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో అద్భుతంగా సాగిన ప్రపంచకప్ ఫైనల్స్లో ఇంగ్లాండ్ తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. ఈ మ్యాచ్లో ఆఖరి బంతి వరకూ న్యూజిలాండ్కి విజయావకాశం ఉన్నా ఒక్క ఓవర్త్రో ఆ జట్టు...
ఇంగ్లాండ్దే ప్రపంచకప్
ఉత్కంఠతో ఊపేసిన ఫైనల్
మ్యాచ్ టై, సూపర్ ఓవరూ టై
హోరాహోరీ పోరులో ఇంగ్లాండ్ను గెలిపించిన స్టోక్స్
లండన్
ఎన్ని దశాబ్దాల కల.. ఎంత సుదీర్ఘ నిరీక్షణ.. ఎన్ని సంవత్సరాల తపస్సు!
ఎంత పోరాటం.. ఎంత శ్రమ!
... ఎట్టకేలకు పుట్టిల్లు...
ఫైనల్స్ వరకు మాంచెస్టర్లోనే భారత క్రికెటర్లు?
మాంచెస్టర్: ప్రపంచకప్ నుంచి అనూహ్యంగా నిష్క్రమించిన టీమిండియా ఆటగాళ్లు ఇంగ్లాండ్లో ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకున్నారు. బుధవారం న్యూజిలాండ్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓటమిపాలైన భారత జట్టు, స్టాఫ్ తిరిగి స్వదేశానికి రాడానికి టికెట్లు...
చంద్రయాన్ – 2 ప్రయోగానికి తేదీ ఖరారుచేసిన ఇస్రో
దిల్లీ: సాంకేతిక సమస్యలతో ఇటీవల నిలిచిపోయిన చంద్రయాన్-2 ప్రయోగాన్ని మళ్లీ ఈ నెల 22న నిర్వహించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో గురువారం అధికారికంగా వెల్లడించింది. ‘సాంకేతిక కారణాలతో జులై 15న...
”సాహో” ట్రైలర్..
'సాహో'' టీజర్ గురువారం విడుదలైంది. గత మూడురోజులుగా టాప్ ట్రెండింగ్ న్యూస్గా నిలిచిన సాహో టీజర్ గురువారం విడుదలైంది. ఈ టీజర్ శ్రద్ధా కపూర్ చెప్పే డైలాగుతో ప్రారంభమవుతుంది. బాధైనా, సంతోషమైనా పంచుకోవడానికి...
ప్రపంచకప్ తొలి సెమీఫైనల్ నేడే
ఫేవరెట్ కోహ్లీసేనే.. కివీస్తో తేలికేం కాదు
న్యూజిలాండ్తో భారత్ అమీతుమీ
మధ్యాహ్నం 3 నుంచి స్టార్స్పోర్ట్స్లో
మాంచెస్టర్
మొన్న ప్రపంచకప్ చివరి లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడుతుంటే.. అర్ధరాత్రి దాటాక కూడా భారత అభిమానులంతా ఆసక్తిగా మ్యాచ్...
సంపన్ను భారత్
బడ్జెట్ మొత్తం రూ. 27,86,349 కోట్లు
మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట
గ్రామాలపై ప్రత్యేక దృష్టి
రైతుకు మరింత మద్దతు
పదేళ్ల దార్శనికత ఆవిష్కరణ
విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం
కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
ఐదు లక్షల కోట్ల డాలర్ల...
ప్రపంచంలో ఓ నటుడికి అత్యధిక పారితోషికం ఎంతో తెలుసా.?
ఇంటర్నెట్డెస్క్: సినిమా, పాత్రలను బట్టి ఒక్కో హీరోకు ఒక్కో రెమ్యునరేషన్ ఉంటుంది. ‘2.ఓ’కు రజనీకాంత్ ఏకంగా రూ.16కోట్లు తీసుకున్నారని అప్పట్లో వార్తలు హల్చల్ చేశాయి. మరి ప్రపంచంలో ఓ నటుడికి అత్యధిక పారితోషికం ఎంతో తెలుసా....
ఇస్రో కేంద్రంపై అనుమానిత విమానాలు తిరిగిన విషయం చర్చనీయాంశమైంది
చెన్నై, న్యూస్టుడే: తిరునెల్వేలి జిల్లా మహేంద్రగిరిలోని ఇస్రో కేంద్రంపై అనుమానిత విమానాలు తిరిగిన విషయం చర్చనీయాంశమైంది. ఇస్రోకు చెందిన ప్రొపుల్షన్ కాంప్లెక్స్ తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా మహేంద్రగిరిలో ఉంది. ఉపగ్రహ ప్రయోగాలకు అవసరమైన...
వణికిపోతున్న పాకిస్థాన్… నౌకాశ్రయాలు ఖాళీ.. ఎందుకంటే…
పాకిస్థాన్కు భారత్ భయం పట్టుకుంది. భారత వైమానికదళం ఎక్కడ మెరుపుదాడులు చేస్తుందన్న భయంతో వణికిపోతోంది. ఇందులోభాగంగా ముందుజాగ్రత్తగా తమ దేశంలోని నౌకాశ్రయాలన్నింటినీ ఖాళీ చేయిస్తోంది. అక్కడ ఉన్న నౌకలను శరవేగంగా తరలిస్తోంది. ఫలితంగా...