విద్యార్థులకు వి చాట్తో వింత అసైన్మెంట్..
ఓ ప్రొఫెసర్ విద్యార్థులకు ఇచ్చిన అసైన్మెంట్ చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాతో విద్యార్థుల చదువులు నాశనమవుతున్న నేపథ్యంలో.. చైనాలోని హనెన్ యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ లాలో ఆన్లైన్ అండ్ న్యూ మీడియా...
కజక్స్థాన్ రాజధాని ఆస్థానా పేరు మార్పు
కజక్స్థాన్ రాజధాని ఆస్థానా పేరును నుర్సుల్తాన్గా మార్చనున్నారు. ఈ మేరకు దేశ మాజీ అధ్యక్షుడు నుర్సుల్తాన్ నజర్బయెవ్ గౌరవార్థం రాజధాని ఆస్థానా పేరును నుర్సుల్తాన్గా మార్చేందుకు పార్లమెంటు మార్చి 20న ఆమోదం తెలిపింది....
హోలీ-ఇద్దరు అక్కాచెల్లెళ్లను కిడ్నాప్ చేసి పాక్స్థాన్లో ఏం చేశారంటే?
పాకిస్థాన్లోని హిందూ మైనారిటీల మీద తరచూ దాడులు, బలవంతపు మతమార్పిడి ఘటనలు జరుగుతుంటాయి. తాజాగా, హోలీ సందర్భంగా ఇద్దరు అక్కాచెల్లెళ్లను కిడ్నాప్ చేసి మతమార్పిడి జరిపించి ఆపై వివాహం చేసిన ఘటన పాకిస్థాన్లో...
కోట్లాదిమంది ఫేస్బుక్ ఖాతాదారులకు ఇబ్బంది.. సైబర్ దాడి జరిగిందా?
కోట్లాదిమంది ఫేస్బుక్ ఖాతాదారులకు ఇబ్బంది కలిగింది. సాంకేతిక సమస్యలు ఫేస్బుక్లో ఉత్పన్నమయ్యాయి. ఈ సమస్యను పరిష్కరిస్తామని ఫేస్బుక్ వెల్లడించింది. బుధవారం రాత్రి నుంచి ఫేస్ బుక్ ఫ్యామిలీ యాప్స్ ఎప్పటిలాగా ఓపెన్ కావడంలేదు....
వణికిపోతున్న పాకిస్థాన్… నౌకాశ్రయాలు ఖాళీ.. ఎందుకంటే…
పాకిస్థాన్కు భారత్ భయం పట్టుకుంది. భారత వైమానికదళం ఎక్కడ మెరుపుదాడులు చేస్తుందన్న భయంతో వణికిపోతోంది. ఇందులోభాగంగా ముందుజాగ్రత్తగా తమ దేశంలోని నౌకాశ్రయాలన్నింటినీ ఖాళీ చేయిస్తోంది. అక్కడ ఉన్న నౌకలను శరవేగంగా తరలిస్తోంది. ఫలితంగా...