పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్.: భారత్‌కు సాయం చేసేందుకు రెడీ..

కరోనా వైరస్ సంక్షోభ సమయంలో భారత దేశానికి సాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఈ మేరకు ఇమ్రాన్ ఖాన్ ట్వీట్...

జగన్ సర్కార్ కీలక నిర్ణయం. 27 లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీ.

ఆంధ్రప్రదేశ్‌లో జూలై 8న పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకం కింద వైఎస్ రాజశేఖర్...

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి పునాది.

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి పునాది రాయిపడింది. రాజజన్మభూమి ప్రాంతంలోని కుబేర్ తిలలో భూమి పూజ...

మాస్క్ లేకపోతే కరెంటు షాక్.. అది ఎక్కడో తెలుసా..

భారత్‌లో లాగే పక్కనే ఉన్న దేశం పాకిస్థాన్‌లో కూడా కరోనా వైరస్ బాగా పెరుగుతోంది. ప్రస్తుతం పాజిటివ్ కేసులు 113702 ఉండగా... మరణాలు 2255 ఉన్నాయి. కరోనాను ఎలా...

దేశంలో కరోనాతో ఎమ్మెల్యే మృతి.

కరోనా వైరస్ సామాన్య ప్రజలనే కాదు... ప్రజా ప్రతినిధులను కూడా కబళిస్తోంది. తమిళనాడులో డీఎంకే ఎమ్మెల్యే జే అన్బళగన్ (61) కరోనా వైరస్...

ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు ఆశ్చర్యంగా చూసేలా చేస్తున్న కరోనా.

దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతూ... ప్రపంచ దేశాల్ని భారత్ వైపు ఆశ్చర్యంగా చూసేలా చేస్తున్నాయి. ఒకప్పుడు ఇండియాలో కరోనా రాకుండా భలే అడ్డుకున్నారే అనుకున్న దేశాలన్నీ ఇప్పుడు ఇండియాలో...

బాలయ్యకు బర్త్ డే విషెస్ తెలియజేసినా.. పలువురు సిని, దర్శక నిర్మాతలు.

నందమూరి నట సింహాం బాలకృష్ణకు ఆయన తోటి హీరో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ సహా పలువురు సిని, దర్శక నిర్మాతలు బాలయ్యకు బర్త్...

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ పెద్దలకు ఏపీ రాజధాని రైతుల నుంచి నిరసన సెగ.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తైయిన సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులెవరు ఆయనతో పెద్దగా కలిసింది లేదు.  తాజాగా ఏపీలో సినిమా షూటింగ్స్...

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్‌పై కేసు.

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్‌పై హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్ డౌన్ సమయంలో తన...

లాక్ డౌన్ సమయంలో రికార్డు స్థాయిలో పార్లేజీ బిస్కెట్ అమ్మకాలు.

కరోనా లాక్‌డౌన్‌లో ఎన్నో సంస్థలు నష్టాలు చవిచూశాయి. నిత్యావసర వస్తువులకు తప్ప మిగతా వస్తువులను డిమాండ్ పడిపోయింది. ఐతే కొంతకాలంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రముఖ బిస్కెట్ తయారీ సంస్థ...

Latest article

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...

వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..

నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...

తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -