మోడీ సభను అడ్డుకుంటాం: వామపక్షాలు

గుంటూరులో జరగనున్న ప్రధాని నరేంద్ర మోడీ సభను అడ్డుకుని తీరుతామని వామపక్షాలు నిరసన చేపట్టాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ హామీ ఇచ్చి మోసం చేసిన ప్రధాని మోడీ ఏ ముఖం పెట్టుకుని...

సీబీఐ విచారణ కి “కోల్‌కతా సీపీ” హాజరు

శారద చిట్‌ఫండ్స్ కుంభకోణం కేసులో కోల్‌కతా సీపీ రాజీవ్ కుమార్‌ను సీబీఐ అధికారులు విచారించారు. మేఘాలయలోని షిల్లాంగ్‌లోని సీబీఐ కార్యాలయంలో గట్టి బందోబస్తు మద్య విచారణ కొనసాగింది. సీబీఐ కార్యాలయం చుట్టూ భద్రతా...

పవన్ కళ్యాణ్ పై మంచు మనోజ్ ప్రశంసలు

హీరో మంచు మనోజ్ కుమార్ జన సేన పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు. వేరు వేరు రంగాలకు చెందిన విద్యావంతులు జనసేన పార్టీలో చేరుతున్ననేపధ్యం లో ఒక ఫోటో...

కేఏ పాల్ కు శిలువ వేయబోతున్నారు: రామ్ గోపాల్ వర్మ

గత కొంత కాలం గా ప్రజాశాంతి పార్టీ అధినేత, క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ కి, మరియు ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కి మధ్య మాటల యుద్ధం...

తమిళ్ “అర్జున్ రెడ్డి” సరిగ్గా రాలేదు: షాకింగ్ అప్డేట్

టాలీవుడ్ సెన్సేషన్ "అర్జున్ రెడ్డి" సినిమా ని, హీరో విక్రమ్ కొడుకు "ధృవ్" తో.. డైరెక్టర్ బాల రీమేక్ చేస్తున్నారనే విషయం తెలిసందే కదా.కొన్నిరోజుల క్రితం ఈ సినిమా ట్రైలర్ కూడా కూడా...

మానవత్వం లేని మగాడు పుట్టడం దేనికి? : మంచు మనోజ్

తనని ప్రేమించలేదనే కారణంతో భరత్ అనే వ్యక్తి తన స్నేహితురాలైన మధులికపై నడిరోడ్డు లో కత్తితో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ విషయం పై హీరో మంచు మనోజ్ పై స్పందించారు. "మానవత్వం...

మధులిక పై దాడి, నిందితుడు ని అరెస్ట్ చేసిన పోలీసులు

తనని ప్రేమించలేదనే కారణంతో భరత్ అనే వ్యక్తి తన స్నేహితురాలైన మధులికపై నడిరోడ్డు లో కత్తితో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన మధులిక ని వెంటనే మలక్పేట యశోద ఆస్పత్రికి...

చిగురుపాటి జయరాం హత్య కేసులో నమ్మలేని నిజాలు

కోస్టల్ బ్యాంకు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. అయితే ఈ కేసులో శిఖా చౌదరి అనే మహిళ ఎవరు..?? ఆమెకు జయరామ్‌కు ఏంటి సంబంధం...

టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య

మాటీవీలో ప్రసారం అయ్యే పవిత్రబంధం నటి ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీనగర్ కాలనీలోని సాయి అపార్ట్‌మెంట్‌లో ఉరివేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వివరాలు సేకరిస్తున్నారు....

డబ్బు కోసమే జయరాంను హత్య చేశారు: ఎస్పీ

నందిగామ: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను ఇవాళ పోలీసుల మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసు వివరాలను కృష్ణాజిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వివరించారు. జయరాం హత్యకేసులో రాకేశ్‌రెడ్డితో పాటు అతని డ్రైవర్‌...

Latest article

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...

వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..

నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...

తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -