నీరవ్ మోదీ, మాల్యాలే కాదు.. ఇలా 36 మంది వున్నారు.. ఈడీ
ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయే వారి సంఖ్య బాగా పెరిగిపోతుందని తాజాగా విడుదలైన ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ వెల్లడించిన వివరాలను బట్టి తెలుస్తోంది. ఇప్పటివరకు ఆర్థిక నేరాలకు పాల్పడి దేశాన్ని వీడిన విజయ్...
సెప్టెంబరు 5 నుంచి అందుబాటులోకి రానున్న జియో ఫైబర్ సేవలు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న జియో ఫైబర్ సేవలు సెప్టెంబరు 5 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కంపెనీ ఛైర్మన్ ముకేశ్ అంబానీ వెల్లడించారు. సోమవారం జరిగిన రిలయన్స్ వార్షిక సర్వసభ్య...
సంపన్ను భారత్
బడ్జెట్ మొత్తం రూ. 27,86,349 కోట్లు
మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట
గ్రామాలపై ప్రత్యేక దృష్టి
రైతుకు మరింత మద్దతు
పదేళ్ల దార్శనికత ఆవిష్కరణ
విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం
కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
ఐదు లక్షల కోట్ల డాలర్ల...
ఐబీఎం కొత్త సీఈవోగా అర్వింద్ కృష్ణ.
అడోబ్ ఐటీ సంస్థల సీఈవోలు ఇండియాకి చెందిన వారే కావడం విశేషం.వీటిలో మైక్రోసాఫ్ట్ సీఈవోగా తెలుగువాడైన సత్యనాదెళ్ళ ఉన్నారు.ఆయన బాద్యతలు తీసుకున్న తర్వాత సంస్థలో లాభాలబాటలో నడిపిస్తున్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు...
ఇక పెట్రో బాదుడే.. బాదుడు… రోజువారికి సమీక్షకు ఓకే
మార్చిలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత నుంచి నియంత్రణలో ఉన్న ధరలు ఆదివారం సాయంత్రం నుంచి పెరగడం మొదలైంది. ఎన్నికల నేపథ్యంలో పెట్రో ధరల సమీక్ష నిలిపివేసినందున చమురు సంస్థలు భారీగా...
అతిపెద్ద ధనవంతుడిగా 13వ స్థానంలో ముకేశ్ అంబానీ
రిలయన్స్ అధినేత, బిలియనీర్ ముకేశ్ అంబానీ సంపద అప్రతిహతంగా పెరుగుతోంది. ప్రధానంగా జియో ఫైబర్ ప్రకటన అనంతరం అంబానీ మునుపెన్నడూ లేనంతగా అమాంతం ఎగిసింది. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ఆధారంగా 49.9 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియాలో...
ఒకప్పుడు సాధారణ టీచర్.. ఇప్పుడు ఇండియా కొత్త బిలియనీర్
ఒకప్పుడు సాధారణ టీచర్.. క్లాస్ రూంలో విద్యార్థులకు పాఠాలు బోధించేవాడు. ఏడేళ్లలోనే ఇండియాలో కొత్త బిలియనీర్గా అవతరించాడు. ఎడ్యుకేషన్ యాప్ డెవలప్ చేసిన అతడు.. అంచెలంచెలుగా ఎదిగి బిలియనీర్ క్లబ్లో చేరాడు. అతడే.....
జియో ప్లాన్లపై డిస్కౌంట్ ఆఫర్లు. జియో నుంచి జియోకు ఉచితంగా కాల్స్ ..
గత నెలలో ఐయూసీ చార్జీలను ప్రకటించిన అనంతరం భారతదేశ నంబర్ వన్ టెలికాం సంస్థ జియో తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంది. దీంతో జియో ఇప్పుడు నష్టనివారణ చర్యలు చేపట్టింది....
1000 మందిని తొలగిస్తున్న శామ్సంగ్ ఇండియా
దిల్లీ: చైనా ఫోన్ల రాకతో భారత మొబైల్ మార్కెట్లో ఇతర దేశాల కంపెనీలు డీలా పడ్డాయి. ముఖ్యంగా దక్షిణకొరియా దిగ్గజ మొబైల్ సంస్థ శామ్సంగ్.. చైనా కంపెనీల నుంచి పోటీని తట్టుకునేందుకు తమ...
భారత్కు అమెరికా హెచ్చరిక… బేఖాతర్ అంటున్న ఇండియా
భారత్కు అమెరికా హెచ్చరిక జారీచేసింది. అయినప్పటికీ భారత్ ఏమాత్రం వెనక్కితగ్గడం లేదు. తాడేపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. అసలు ఎంతో స్నేహభావంతో మెలుగుతున్న ఈ రెండు దేశాల మధ్య హెచ్చరికులు ఇచ్చుకునే పరిస్థితి ఎందుకు...