సంపన్ను భారత్
బడ్జెట్ మొత్తం రూ. 27,86,349 కోట్లు
మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట
గ్రామాలపై ప్రత్యేక దృష్టి
రైతుకు మరింత మద్దతు
పదేళ్ల దార్శనికత ఆవిష్కరణ
విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం
కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
ఐదు లక్షల కోట్ల డాలర్ల...
జియోఫోన్ 3 మీడియాటెక్ చిప్సెట్తో రానుంది.
టెలికం దిగ్గజం రిలయన్స్ జియో జియోగిగా ఫైబర్ సేవలను వాణిజ్య పరంగా అందుబాటులోకి తీసుకురానుంది. సుదీర్ఘం కాలం పరీక్షల అనంతరం ఆగస్టు 12 న జరగబోయే కంపెనీ 42వ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా కమర్షియల్గా...
నీరవ్ మోదీ, మాల్యాలే కాదు.. ఇలా 36 మంది వున్నారు.. ఈడీ
ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయే వారి సంఖ్య బాగా పెరిగిపోతుందని తాజాగా విడుదలైన ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ వెల్లడించిన వివరాలను బట్టి తెలుస్తోంది. ఇప్పటివరకు ఆర్థిక నేరాలకు పాల్పడి దేశాన్ని వీడిన విజయ్...
ఇక పెట్రో బాదుడే.. బాదుడు… రోజువారికి సమీక్షకు ఓకే
మార్చిలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత నుంచి నియంత్రణలో ఉన్న ధరలు ఆదివారం సాయంత్రం నుంచి పెరగడం మొదలైంది. ఎన్నికల నేపథ్యంలో పెట్రో ధరల సమీక్ష నిలిపివేసినందున చమురు సంస్థలు భారీగా...
ఐబీఎం కొత్త సీఈవోగా అర్వింద్ కృష్ణ.
అడోబ్ ఐటీ సంస్థల సీఈవోలు ఇండియాకి చెందిన వారే కావడం విశేషం.వీటిలో మైక్రోసాఫ్ట్ సీఈవోగా తెలుగువాడైన సత్యనాదెళ్ళ ఉన్నారు.ఆయన బాద్యతలు తీసుకున్న తర్వాత సంస్థలో లాభాలబాటలో నడిపిస్తున్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు...
చంద్రయాన్ – 2 ప్రయోగానికి తేదీ ఖరారుచేసిన ఇస్రో
దిల్లీ: సాంకేతిక సమస్యలతో ఇటీవల నిలిచిపోయిన చంద్రయాన్-2 ప్రయోగాన్ని మళ్లీ ఈ నెల 22న నిర్వహించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో గురువారం అధికారికంగా వెల్లడించింది. ‘సాంకేతిక కారణాలతో జులై 15న...
కష్టకాలంలో నా వెన్నంటి ఉన్నారు… జైలుకెళ్లకుండా చేశారు : అనిల్ అంబానీ
రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆర్ కామ్ సంస్థకు చెందిన రూ.462 కోట్ల బకాయిలను సకాలంలో చెల్లించడంతో పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా తన అన్నావదినలు ముఖేష్ అంబానీ, నీతా అంబానీలకు...
అనిల్ అంబానీకి జైలు తప్పదా?
రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) అధినేత అనిల్ అంబానీకి జైలు తప్పేట్లు లేదు. ఎరిక్సన్ బకాయిల చెల్లింపుల వ్యవహారంలో నిధుల సమీకరణకు అనిల్ కష్టాలు కొనసాగుతున్నాయి. తమ ఖాతాల్లో ఉన్న ఆదాయం పన్ను (ఐటీ)...
జగన్, చంద్రబాబు ప్రధానిగా ఉన్నా ఇవ్వలేరు ప్రత్యేక హోదా అసాధ్యం
అమరావతి: ప్రస్తుత పరిస్థితుల్లో జగన్, చంద్రబాబు ప్రధానిగా ఉన్నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేరని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలకు పోకుండా ప్యాకేజీ సాధించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి...
1000 మందిని తొలగిస్తున్న శామ్సంగ్ ఇండియా
దిల్లీ: చైనా ఫోన్ల రాకతో భారత మొబైల్ మార్కెట్లో ఇతర దేశాల కంపెనీలు డీలా పడ్డాయి. ముఖ్యంగా దక్షిణకొరియా దిగ్గజ మొబైల్ సంస్థ శామ్సంగ్.. చైనా కంపెనీల నుంచి పోటీని తట్టుకునేందుకు తమ...