జగన్ తీరుపై కేంద్రం ఆగ్రహం జగన్ సర్కారుకు నోటీసులు జారీ

వైసీపీ అధినేత, ఏపీ నూతన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు ఏం చేయాలో కూడా పాలుపోని పరిస్థతి వచ్చిందని చెప్పక తప్పదు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సమీక్షలకు రమ్మంటే… ముందు...

చంద్రయాన్‌ – 2 ప్రయోగానికి తేదీ ఖరారుచేసిన ఇస్రో

దిల్లీ: సాంకేతిక సమస్యలతో ఇటీవల నిలిచిపోయిన చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని మళ్లీ ఈ నెల 22న నిర్వహించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో గురువారం అధికారికంగా వెల్లడించింది. ‘సాంకేతిక కారణాలతో జులై 15న...

జగన్‌, చంద్రబాబు ప్రధానిగా ఉన్నా ఇవ్వలేరు ప్రత్యేక హోదా అసాధ్యం

అమరావతి: ప్రస్తుత పరిస్థితుల్లో జగన్‌, చంద్రబాబు ప్రధానిగా ఉన్నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేరని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలకు పోకుండా ప్యాకేజీ సాధించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి...

సరికొత్త ఎలక్ట్రిక్‌ కారు ఒకసారి ఛార్జ్‌ చేస్తే 557కి.మీ.

దిల్లీ: సరికొత్త ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ‘కోన’ను  హ్యుందాయ్‌ సంస్థ విడుదల చేసింది. దీని ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.25.30 లక్షలుగా నిర్ణయించారు. భారత్‌లో  మొట్టమొదటి ఎస్‌యూవీగా ‘కోన’ రికార్డు సృష్టించింది. ఇంటీరియర్‌, ఫీచర్లు, కారు...

సంపన్ను భారత్‌

బడ్జెట్‌ మొత్తం రూ. 27,86,349 కోట్లు మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట గ్రామాలపై ప్రత్యేక దృష్టి రైతుకు మరింత మద్దతు పదేళ్ల దార్శనికత ఆవిష్కరణ విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌   ఐదు లక్షల కోట్ల డాలర్ల...

1000 మందిని తొలగిస్తున్న శామ్‌సంగ్‌ ఇండియా

దిల్లీ: చైనా ఫోన్ల రాకతో భారత మొబైల్‌ మార్కెట్లో ఇతర దేశాల కంపెనీలు డీలా పడ్డాయి. ముఖ్యంగా దక్షిణకొరియా దిగ్గజ మొబైల్‌ సంస్థ శామ్‌సంగ్‌.. చైనా కంపెనీల నుంచి పోటీని తట్టుకునేందుకు తమ...

ఇక పెట్రో బాదుడే.. బాదుడు… రోజువారికి సమీక్షకు ఓకే

మార్చిలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత నుంచి నియంత్రణలో ఉన్న ధరలు ఆదివారం సాయంత్రం నుంచి పెరగడం మొదలైంది. ఎన్నికల నేపథ్యంలో పెట్రో ధరల సమీక్ష నిలిపివేసినందున చమురు సంస్థలు భారీగా...

నీరవ్ మోదీ, మాల్యాలే కాదు.. ఇలా 36 మంది వున్నారు.. ఈడీ

ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయే వారి సంఖ్య బాగా పెరిగిపోతుందని తాజాగా విడుదలైన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ వెల్లడించిన వివరాలను బట్టి తెలుస్తోంది. ఇప్పటివరకు ఆర్థిక నేరాలకు పాల్పడి దేశాన్ని వీడిన విజయ్...

ఎన్నికలు.. సొంత గ్రామాలకు ప్రజలు.. క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ బస్సులు

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికల కోసం ప్రజలు సొంత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ఇందుకోసం రైళ్లు, బస్సుల వెంట పరుగులు తీస్తున్నారు. ఓటు కోసం సొంత వూర్లకు వెళ్లే ప్రజల నుంచి...

”మహర్షి” బిజినెస్ అదిరింది… వామ్మో అంత రేటు పలికాడు..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షిగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 'భరత్ అనే నేను' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మహేష్ సినిమా విడుదలకు ముందే హిట్ కొట్టేశారు. ఈ సినిమా...

Latest article

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...

వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..

నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...

తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -