ఐపీఎల్ 2020 వాయిదా..: కరోనా వైరస్ ప్రభావమేనా..

కరోనా వైరస్ దెబ్బకి ఐపీఎల్ 2020 సీజన్ వాయిదా పడింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020...

క్రీడా ప్రపంచంలో కలకలం…షాహిద్ అఫ్రిదికి కరోనా పాజిటివ్…

పాకిస్తాన్ మాజీ క్రికెటర్, కెప్టెన్ షాహిద్ అఫ్రిది కరోనావైరస్ పాజిటివ్ గా తేలడంతో క్రీడా ప్రపంచంలో కలకలం మొదలైంది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. ఈ సమాచారాన్ని...

రెండు నెలల పాటు క్రికెట్‌కు విశ్రాంతి ఇచ్చిన ఎంఎస్‌ ధోని..

రెండు నెలల పాటు క్రికెట్‌ నుంచి విశ్రాంతి తీసుకున్న భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని.. యూఎస్‌లో గోల్ఫ్‌ ఆడుతూ కొత్త అవతారంలో కనిపించాడు. గురువారం జాతీయ క్రీడల దినోత్సవం కావడంతో ధోని...

ఐపీఎల్ మ్యాచ్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపే ప్రసక్తి లేదన్న గంగూలీ.

ఐపీఎల్ మ్యాచ్‌లకు ఎలాంటి ఆటంకాలు ఉండవని బీసీసీఐ చీఫ్ గంగూలీ పేర్కొన్నాడు. మహారాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే ఐపీఎల్ మ్యాచుల నిర్వహణపై సందేహాలు వ్యక్తం చేశాడు. ఐపీఎల్...

క్రికెట్ అభిమానులకు షాక్. ఐపీఎల్ పై కరోన ప్రభావం.

కరోనా దెబ్బకు ప్రపంచం అతలాకుతలం అవుతోంది. చాలా దేశాల్లో ప్రజలు ఈ వైరస్ బారిన పడి పిట్టల్లా నేలరాలుతున్నారు. చైనాలో ఇప్పటికే 3వేల మంది దీని ప్రభావంతో మృతిచెందగా, మరో...

భారత్ జైత్రయాత్రకు బ్రేక్ వేస్తాం : ఇంజమామ్

విశ్వవేదికలపై ఐసీసీ నిర్వహించే మెగా ఈవెంట్లలో భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఓడిపోతోంది. ఇప్పటివరకు జరిగిన ఆరు మ్యాచ్‌లలో పాకిస్తాన జట్టు ఓడిపోయింది. దీనిపై పాకిస్థాన్ క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్, మాజీ...
chennai super kings team

ఐపీఎల్2019: ఫైనల్‌కు చేరిన చెన్నై.. ముంబైతో టైటిల్ పోరు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2019 టోర్నీ చివరి అంకానికి చేరుకుంది. ఈ పోటీల్లో భాగంగా, ఫైనల్ మ్యాచ్ ఆదివారం ముంబైలో జరుగనుంది. టైటిల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్‌ - ముంబై ఇండియన్స్...

సౌతాఫ్రికాతో మూడు వన్డేలు ఆడనున్న టీం ఇండియా జట్టు.

సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు టీమిండియా జట్టను బీసీసీఐ ఎంపిక చేసింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. హార్దిక్ పాండ్యాకు ఈ సారి జట్టులో అవకాశం కల్పించింది....

అది చాలా దారుణం విలియమ్సన్‌ స్పందన

లండన్‌: ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌ మైదానంలో అద్భుతంగా సాగిన ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌ తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకూ న్యూజిలాండ్‌కి విజయావకాశం ఉన్నా ఒక్క ఓవర్‌త్రో ఆ జట్టు...

29 ఏళ్లకే అనుష్క.. విరాట్‌ను పెళ్లాడారు

ముంబయి: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో వివాహం గురించి మరోసారి ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముచ్చటించారు బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ. 29 ఏళ్లకే అనుష్క.. విరాట్‌ను పెళ్లాడారు. అయితే ఈ...

Latest article

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...

వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..

నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...

తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -