సఫారీలకు తేరుకోలేని షాక్ : బంగ్లాదేశ్ విజయం
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిన సఫారీలు... ఆదివారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లోనూ చిత్తుగా ఓడిపోయింది. ఫలితంగా ప్రపంచ...
ఇక్కడ బ్యాటింగ్.. అక్కడ బౌలింగ్!
ఫోర్త్ అంపైర్
ప్రపంచకప్లో లీగ్ దశ ముగిసింది.
హోరాహోరీ పోరాటాలకు తెరపడింది. పాయింట్ల
లెక్కలకు శుభంకార్డు పడింది. ఇక మిగిలినవి నాలుగే జట్లు.
విశ్వపోరుకు ఆఖరి వారం. ప్రపంచకప్లో చివరి ఘట్టం.
మంగళవారమే తొలి సెమీస్.. గురువారం రెండో సెమీస్.....
కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన అన్షుమన్ రాత్
భారత సంతతికి చెందిన అన్షుమన్ రాత్ హాంకాంగ్ జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేశాడు. మరొకవైపు సెలక్షన్కు సైతం అందుబాటులో ఉండనంటూ హాంకాంగ్ జట్టు యాజమాన్యానికి స్పష్టం...
ఐపీఎల్కు విశాఖ స్టేడియం ఆతిథ్యం
ఐపీఎల్ టోర్నీకి విశాఖ నగరం ఆతిథ్యమివ్వనుంది. వచ్చే నెల 8, 10వ తేదీల్లో జరగనున్న రెండు క్వాలిఫైయర్స్ మ్యాచ్లను నగరానికి కేటాయించారు. వాస్తవంగా ఈ మ్యాచ్లు చెన్నైలో జరగాల్సి వుంది. ఎన్నికల సందర్భంగా...
నిబంధనపై సమీక్షించేందుకు భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే
ల్లీ: ఇంగ్లాండ్Xన్యూజిలాండ్ మధ్య జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో బౌండరీల లెక్కింపుతో ఇంగ్లాండ్ను విజేతగా ప్రకటించిన ఐసీసీపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. క్రికెట్ దిగ్గజాలు, ప్రస్తుత క్రికెటర్లు, విశ్లేషకులు సైతం దీనిపై...
న్యూజిలాండ్తో తలపడే సమీఫైనల్స్లో ఒత్తిడే కీలకం
పిచ్తో సంబంధం లేదు: విరాట్కోహ్లీ
మాంచెస్టర్: న్యూజిలాండ్తో తలపడే సమీఫైనల్స్లో ఒత్తిడే కీలకంగా మారుతుందని, దాన్ని జయించిన జట్టే విజయం సాధిస్తుందని టీమిండియా కెప్టెన్ విరాట్కోహ్లీ పేర్కొన్నాడు. కివీస్తో మ్యాచ్కు ముందు నిర్వహించిన మీడియా...
అది చాలా దారుణం విలియమ్సన్ స్పందన
లండన్: ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో అద్భుతంగా సాగిన ప్రపంచకప్ ఫైనల్స్లో ఇంగ్లాండ్ తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. ఈ మ్యాచ్లో ఆఖరి బంతి వరకూ న్యూజిలాండ్కి విజయావకాశం ఉన్నా ఒక్క ఓవర్త్రో ఆ జట్టు...
29 ఏళ్లకే అనుష్క.. విరాట్ను పెళ్లాడారు
ముంబయి: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో వివాహం గురించి మరోసారి ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముచ్చటించారు బాలీవుడ్ నటి అనుష్క శర్మ. 29 ఏళ్లకే అనుష్క.. విరాట్ను పెళ్లాడారు. అయితే ఈ...
వరల్డ్ కప్ జట్టులో ధోనీ సేవలే కీలకం : విరాట్ కోహ్లీ
ఇంగ్లండ్ వేదికగా ఈ నెలాఖరు నుంచి ప్రారంభంకానున్న ఐసీసీ వరల్డ్ కప్ 2019లో సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని సేవలు జట్టుకు చాలా కీలకమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు....
క్రికెట్ అభిమానులకు షాక్. ఐపీఎల్ పై కరోన ప్రభావం.
కరోనా దెబ్బకు ప్రపంచం అతలాకుతలం అవుతోంది. చాలా దేశాల్లో ప్రజలు ఈ వైరస్ బారిన పడి పిట్టల్లా నేలరాలుతున్నారు. చైనాలో ఇప్పటికే 3వేల మంది దీని ప్రభావంతో మృతిచెందగా, మరో...