ఐపీఎల్2019: ఫైనల్కు చేరిన చెన్నై.. ముంబైతో టైటిల్ పోరు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2019 టోర్నీ చివరి అంకానికి చేరుకుంది. ఈ పోటీల్లో భాగంగా, ఫైనల్ మ్యాచ్ ఆదివారం ముంబైలో జరుగనుంది. టైటిల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ - ముంబై ఇండియన్స్...
రిషబ్ పంత్ ఎఫెక్ట్.. కీలక మ్యాచ్లో చేతులెత్తేసిన హైదరాబాద్
హైదరాబాద్ జట్టు ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. ఆరు విజయాలతో అనూహ్యంగా ప్లే ఆఫ్స్లో చోటు దక్కించుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక మ్యాచ్లో బోల్తా పడింది. హైదరాబాద్కు దక్కినట్టే దక్కిన విజయాన్ని ఢిల్లీ...
మా దేశానికి వస్తే మంచి ట్రీట్మెంట్ చేయిస్తా : షాహిద్ ఆఫ్రిది
భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్, పాకిస్థాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తన ఆత్మకథ "గేమ్ చేంజర్"లో గంభీర్పై అఫ్రిది అనుచిత వ్యాఖ్యలు చేశాడు....
ఐపీఎల్ : చివరి లీగ్ మ్యాచ్లో ఓడిపోయిన ధోనీ సేన
స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. ముఖ్యంగా, అందరికంటే ముందే నాకౌట్ బెర్త్ ఖరారు చేసుకుంది. కానీ, తమ చివరి లీగ్ మ్యాచ్లో ఓటమి...
అమ్మకానికి సచిన్ కుమారుడు.. రూ.5 లక్షలు పలికిన ధర
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్లో అన్ని రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఆయన కుమారుడు అర్జున్ టెండూల్కర్ కూడా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునేందుకు ఆహర్నిశలు శ్రమిస్తున్నాడు.
ఈ నెల 14 నుంచి...
ఆఫ్రిది ఓ వింత మనిషి : గౌతం గంభీర్
భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ వ్యక్తిత్వంలేని మనిషి అంటూ పాకిస్థాన్ చిచ్చరపిడుగు షాహిద్ ఆఫ్రిది చేసిన వ్యాఖ్యలకు ఢిల్లీ డాషింగ్ మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ సరైన కౌంటర్ ఇచ్చారు. ఆఫ్రిది...
ద్రావిడ్ను శ్రీశాంత్ తిట్టిన మాట నిజమే : పాడీ ఆప్టన్
భారత మాజీ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ను భారత మాజీ పేసర్ శ్రీశాంత బహిరంగంగా దూషించిన మాట నిజమేనని భారత క్రికెట్ జట్టు మానసిక వైద్య విభాగం...
నేను “గే”ను కాదు బాబోయ్ అంటున్న ఆసీస్ క్రికెటర్
ఆస్ట్రేలియా ఆల్రౌండర్ జేమ్స్ ఫాల్క్నర్కు చిక్కు వచ్చిపడింది. తన 29వ పుట్టిన రోజు సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న ఓ ఫొటో పెద్ద దుమారం రేపింది. బర్త్డే సందర్భంగా తల్లితో పాటు తన...
ఐపీఎల్ : రెచ్చిపోయిన కోల్కతా… ముంబైపై విజయం
కీలకమైన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఆటగాళ్లు రెచ్చిపోయారు. ఫలితంగా ముంబై జట్టుపై విజయం సాధించారు. ముంబై జట్టు 233 పరుగుల లక్ష్య చేధనలో చివర్లో షాట్లు సంధించినప్పటికీ లాభం లేకుండా...
ఐపీఎల్కు విశాఖ స్టేడియం ఆతిథ్యం
ఐపీఎల్ టోర్నీకి విశాఖ నగరం ఆతిథ్యమివ్వనుంది. వచ్చే నెల 8, 10వ తేదీల్లో జరగనున్న రెండు క్వాలిఫైయర్స్ మ్యాచ్లను నగరానికి కేటాయించారు. వాస్తవంగా ఈ మ్యాచ్లు చెన్నైలో జరగాల్సి వుంది. ఎన్నికల సందర్భంగా...