మా వైపు కన్నెత్తి చూస్తే కనిగుడ్లు పీకేస్తాం : పాక్ మంత్రి
పాకిస్థాన్ మంత్రి ఒకరు నోరు పారేసుకున్నారు. ఆయన పేరు షేక్ రషీద్ అహ్మద్. పాకిస్థాన్ రైల్వే మంత్రిగా ఉన్నారు. ఈయన పుల్వామా ఉగ్రదాడి ఘటనపై నోరు పారేసుకున్నారు. ఈ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్...
తమిళనాడు ప్రభుత్వ వైద్యుల నిర్వాకం.. చిన్నారికి హెచ్.ఐ.వి ఎక్కించారు..
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యానికి ఇది ఓ పరాకాష్ట. రెండేళ్ళ చిన్నారికి హెచ్.ఐ.వి రక్తాన్ని ఎక్కించారు. ఇటీవలి కాలంలో ఇలా జరగడం ఇది రెండోసారి. కొన్ని రోజులకు ముందు రాష్ట్రంలోని...
భారత్ – పాక్ మ్యాచ్ జరుగుతుందా? ఐసీసీ ఏమంటోంది?
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో క్రికెట్ ప్రపంచ కప్లో భారత్ - పాకిస్థాన్ మ్యాచ్పై నీలినీడలు కమ్ముకున్నాయి. దీనిపై ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్సన్ స్పందిస్తూ, ఇప్పటికైతే షెడ్యూల్లో ఎలాంటి మార్పుల్లేవని స్పష్టం చేశారు....
జగన్ను కలిసిన హీరో నాగార్జున
జగన్ను కలిసిన హీరో నాగార్జున వైసీపీ అధినేత వైఎస్ జగన్ను హీరో నాగార్జున కలిశారు. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ లోని లోటస్పాండ్ వద్ద జగన్ ని మీట్ అయ్యి దాదాపు అరగంట సేపు...
కరెప్షన్ లో ప్రపంచ రికార్డు సృష్టించిన చంద్రబాబు: విజయసాయి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. అవినీతి విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రపంచ రికార్డును సృష్టించారని కామెంట్ చేశారు.
ఈ...
తెలంగాణ కేబినెట్ విస్తరణ…
తెలంగాణ కేబినెట్ను సీఎం కేసీఆర్ విస్తరించారు. ఈరోజు ఉదయం 11.30 గంటలకు రాజ్భవన్లో పది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
కేసీఆర్ ఖరారు చేసిన జాబితాలో ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, వేముల...
ఇన్నోవా పిల్లల ఆస్పత్రిల్లో దారుణం
హైదరాబాద్ తార్నాక ఇన్నోవా పిల్లల ఆస్పత్రిల్లో దారుణం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా 6 నెలల పాప మృతి చెందింది. ముషీరాబాద్కు చెందిన రంజిత్, అనుషాల 6నెలల పాల సహస్ర గుండె సంబంధిత...
కేఏ పాల్ అమ్మాయిలపై చేతులేసి.. తాకరాని చోట తాకుతాడు.
కేఏ పాల్పై యాంకర్ శ్వేతారెడ్డి సంచలన ఆరోపణలు చేసింది. మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తాడని శ్వేతా రెడ్డి మండిపడింది. హిందూపురం సీటుకు డబ్బులు డిమాండ్ చేశాడని ఫైర్ అయ్యింది. ప్రజాశాంతి పార్టీతో ఎన్నికల్లో ప్రధాన...
పృథ్వీ నువ్వా ఇలా మాట్లాడింది.. నమ్మలేకపోతున్నా..ఫోన్ చేసి కనుక్కోవయ్యా
తనకంటూ ఓ ప్రత్యేక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి.. అందులో అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.. మెగా బ్రదర్ నాగబాబు. ఇన్నాళ్లు, బాలయ్య, చంద్రబాబు, జగన్లను ఏకిపారేసిన నాగబాబు.. తాజాగా కమెడియన్, వైకాపా నేత పృథ్వీపై పడ్డారు....
బీసీ గర్జన సభ.. జగన్ వరాల జల్లు
ఏలూరులో జరిగిన బీసీ గర్జన మహాసభలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి బీసీలకు వరాల జల్లు కురిపించారు.
బీసీ గర్జన సభకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు మూడు నుంచి మూడున్నర లక్షల మంది అభిమానులు, బీసీ...