ఆడవాళ్లు వేసుకునే డ్రెస్సులు బట్టి కేరెక్టర్ ఉంటుందా ?: నాగబాబు
ఆడవాళ్ళ వస్త్రధారణ పై కామెంట్ చేస్తున్నవాళ్లపై మెగా బ్రదర్ నాగబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇండియాలో ఆడవాళ్లకు గౌరవం లేదని, ప్రతీ మగాడూ ఆడదాన్ని అణగదొక్కాలనే చూస్తాడు అని అన్నారు.
" మహిళల వస్త్రధారణపై...
పుల్వామా దాడి : జవాన్ల కుటుంబాలకు కేటీఆర్ ఆర్థిక సాయం
జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలను ఆదుకోవడానికి చాలా మంది భారతీయులు ముందుకొస్తున్నారు. విరాళాలు అందజేస్తున్నారు. ఎవరిరికి తోచిన సాయం వాళ్ళు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్...
తెలంగాణ మీ స్వప్నం, మీ త్యాగఫలం: టీఆర్ఎస్ నేత హరీశ్ రావు
తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు నేడు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, వైసీపీ అధినేత జగన్, కేటీఆర్ వంటి రాజకీయనాయకులు కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు....
మేడ్చల్ లో నీటి కోసం ధర్నా
మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారంలో గతకొంత కాలంగా మంజీరా, గ్రామపంచాయతీ నీరు రావడంలేదని 108 కాలనీల ప్రజలు ధర్నాకి దిగారు. నాగారం నుండి రాంపల్లి చౌరస్తా వరకు 500 మంది మహిళలు,...
జయరాం హత్య కేసు లో రోజుకో మలుపు
ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అటు తిరిగి.. ఇటు తిరిగి చివరికి పోలీసుల కి తలా నొప్పి గా మారింది. ఇప్పటికే ఈ కేసు లో...
పుల్వామా బాధిత కుటుంబాలకు అండగా వుంటాం: రిలయన్స్ ఫౌండేషన్
జమ్ముకశ్మీర్లో పుల్వామా జిల్లా గరిపొరా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్ల పై దాడికి జరిగింది. ఐఈడీతో ఆత్మాహుతి దాడికి తెగబడటంతో దాదాపు 44 మంది జవాన్లు అమరులయ్యారన్న విషయం తెలిసిందే. ఈ విషాదం జరిగిన...
రైతులకు శుభవార్త..9 వేలు సాయం ప్రకటించిన చంద్రబాబు
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకి ఓ శుభవార్త చెప్పారు. ఐదు ఎకరాలలోపు ఉన్న అన్నదాతలకు రూ.9 వేలు సాయం ప్రకటించారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే సాయం కాకుండా.....
‘మహానాయకుడు’ ట్రైలర్ రిలీజ్
ఎన్టీఆర్ బయోపిక్ రెండవ భాగం 'మహానాయకుడు' సినిమా ఈ నెల 22వ తేదీన భారీ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
"నిశ్శబ్దాన్ని చేతగానితనం అనుకోవద్దు...
చంద్రబాబు భలే సినిమా తీసాడు: వై.యస్. జగన్
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరు నెలల ముందు...మూడు నెలల కోసమని సినిమా తీసాడని వై.యస్. జగన్ సెటైర్స్ వేశారు.
"గతం లో పవన్ కళ్యాణ్, బీజేపీ ల తో చేతులు కలిపి...
స్వార్థ రాజకీయాల వల్లే కశ్మీర్ కల్లోలం గా ఉంటోంది
జై జవాన్ అంటూ.. ఇదిగో కశ్మీర్ లో లాంటి ఘటనలు జరిగినప్పుడు అనుకుంటాం. నీ త్యాగం వృథా కాదంటూ మీడియా, సోషల్ మీడియాల్లో కామెంట్స్ చేస్తాం. పదుల సంఖ్యలో జవాన్ల ప్రాణాలు పోయినప్పుడే...