పుల్వామా ఎటాక్: జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించిన చంద్రబాబు
పూల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. ఒక్కో అమర జవాను కుటుంబానికి 5 లక్షల చొప్పున విరాళం గా ఇస్తున్నట్లు తమ...
అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసిన విజయ్ !
జమ్ముకశ్మీర్లో పుల్వామా జిల్లా గరిపొరా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్ల పై జరిగిన ఉగ్రదాడిలో 44 మంది
అమరులైన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ స్పందించాడు. జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు...
ప్రజల డబ్బు వృధా చేయడం ఎంతవరకు సమంజసం?
ఇప్పుడు నేను రాయబోయేది రాజకీయాల గురించి కాదు.. ఆర్థిక వ్యవస్థ గురించి!
మొన్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్, తాజాగా ఆంధ్ర బడ్జెట్ వివరాలు వింటున్నప్పుడు దాదాపు గత అనేక దశాబ్దాలుగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు...
ప్రజా ధనాన్ని బాబు దుర్వినియోగపరిచారు: పృథ్వీరాజ్
ప్రముఖ హాస్యనటుడు, వైసీపీకి చెందిన పృథ్వీరాజ్ రీసెంట్ గా ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ లో చేసిన ధర్మ పోరాట దీక్ష కోసం...
ఫుడ్ పారేయొద్దు… వివిధ ప్రాంతాల్లో ఫ్రిడ్జ్లు ఏర్పాటు
గ్రేటర్ పరిధిలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న జిహెచ్ఎంసి సరికొత్తగా "ఫీడ్ ద నీడ్" అనే కార్యక్రమన్ని ప్రారంభించింది. ఐదు రూపాయలకే అన్నం పెడుతున్న బల్దియా... అభాగ్యులకు అన్నం పెట్టేలా ప్లాన్ చేసింది....
పుల్వామా ఉగ్రదాడిని ఖండించిన అమెరికా
జమ్ముకశ్మీర్లో పుల్వామా జిల్లా గరిపొరా ప్రాంతంలో గురువారం సీఆర్పీఎఫ్ జవాన్ల పై దాడికి పాల్పడ్డారు. ఐఈడీతో ఆత్మాహుతి దాడికి తెగబడటంతో దాదాపు 44 మంది జవాన్లు అమరులయ్యారు. మరో 20 మందికిపైగా గాయపడ్డారు.
దాడికి...
ఉగ్రదాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి
ఒక్క సారిగా గొంతు మూగబోయింది. దేశమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. అమరుల కుటుంబ సభ్యులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. ఉగ్రవాద దాడిలో చనిపోయిన జవాన్ల కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
దేశం కోసం తమను వదిలి వెళ్లిన...
ఏపీ లో 11 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. వ్యవసాయం, సహకార శాఖ ముఖ్య కార్యదర్శిగా బి.రాజశేఖర్., రియల్ టైం గవర్నెన్స్ ముఖ్య కార్యదర్శిగా రాజశేఖర్., పౌర సరఫరాల శాఖ...
రాహుల్ కి ముద్దిచ్చిన ఓ మహిళ
ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఓ మహిళ ముద్దు పెట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ వైరల్గా మారింది. గుజరాత్లో జరిగిన ఎన్నికల సభలో ఈ సంఘటన జరిగింది.
పార్టీ...
గాయపడ్డ జవాన్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా: జగన్
కశ్మీర్లోని పుల్వామాలోని అవంతిపొర ప్రాంతంలో గురువారం (ఫిబ్రవరి 14) మధ్యాహ్నం సీఆర్పీఎఫ్ కాన్వాప్పై ఉగ్రదాడి జరిగిందన్న విషయం తెలిసిందే. సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత...