ఎమ్మెల్యేల సస్పెన్షన్
అమరావతి: ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం శాసనసభ వాడివేడిగా ప్రారంభమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే పింఛను విషయంలో తలెత్తిన ప్రశ్న కారణంగా ముగ్గురు తెదేపా ఎమ్మెల్యేలు...
నగరంలో పలుచోట్ల భారీ వర్షం. పిడుగుపడి ఇల్లు ధ్వంసం
నగరంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం పడింది. వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ పిడుగుపడి ఓ ఇల్లు ధ్వసమైంది. చాదర్ఘట్లోని ఓల్డ్ మలక్పేట్లో రేస్ కోర్టు సమీపంలో ఇంటిపై...
రాజకీయాలకు రాం రాం.. ఎంవీ మైసూరా రెడ్డి ప్రకటన
ఒక్క రాయలసీమలోనే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన రాజకీయ నేతల్లో ఎంవీ మైసూరా రెడ్డి ఒకరు. రాష్ట్ర హోంమంత్రిగా పని చేసి బాగా గుర్తింపు పొందారు. కాంగ్రెస్ పార్టీ నేతగా...
బేగంపేట మెట్రోస్టేషన్లో రైళ్లురాకపోకలు నిలిపివేత.
బేగంపేట మెట్రోస్టేషన్ మూసేశారు. భద్రతాకారణాల దృష్ట్యా బేగంపేట మెట్రో స్టేషన్ను మూసేస్తున్నామని... రైళ్లు ఇక్కడ ఆగవని మెట్రో అధికారులు ప్రకటించారు. ప్రతిస్టేషన్లోనూ ప్రయాణీకుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువస్తున్నారు. ఇదిలా...
సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్కు నోటీసులు: లక్ష జరిమానా..!
సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్కు జీహెచ్ఎంసీ అధికారులు లక్ష రూపాయల జరిమానా విధించారు. బిర్యానీకి జాతీయ స్థాయిలో పేరున్న ఈ హోటల్లో అపరిశుభ్ర వాతావరణం, పాడైపోయిన కూరగాయలు కనిపించడంతో అధికారులు...
గాయపడ్డ జవాన్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా: జగన్
కశ్మీర్లోని పుల్వామాలోని అవంతిపొర ప్రాంతంలో గురువారం (ఫిబ్రవరి 14) మధ్యాహ్నం సీఆర్పీఎఫ్ కాన్వాప్పై ఉగ్రదాడి జరిగిందన్న విషయం తెలిసిందే. సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత...
2021 జూన్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తాo?
అమరావతి: ఏపీ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి బుగ్గన తెలిపారు. 2021 జూన్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని, అందుకోసం తగిన...
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు.
ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఓవైపు ఏపీ సీఎం జగన్... స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంకు కసరత్తులు చేస్తుంటే.....
ప్లీజ్.. పవన్కు ఒక్క ఛాన్సివ్వండి.. మార్పు చూపిస్తాం : మాయావతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ కూటమి అధికారంలోకి వస్తే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని బీఎస్పీ అధినేత్రి మాయవతి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఆంధ్రాకు వచ్చారు. ఈ...
ఖండాతరాలను దాటుకుని ఒక్కటైన ప్రేమ జంట.
ప్రేమకు కులం, మతం, భాష, ప్రాంతం, రంగు ఇలాంటి బేధాలేవి లేవని నిరూపించారు ఓ జంట. అమెరికాకు చెందిన అబ్బాయి, ఆంధ్రాకు చెందిన అమ్మాయికి మధ్య చిగురించిన ప్రేమ...