ఏపీ, తెలంగాణ మధ్య నిలిచిపోయిన బస్సు సర్వీసులను పునరుద్ధరించేందుకు చర్యలు.
లాక్డౌన్ కారణంగా ఏపీ, తెలంగాణ మధ్య నిలిచిపోయిన బస్సు సర్వీసులను పునరుద్ధరించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఏపీతో పాటు కర్ణాటకకు బస్సుల సర్వీసులను ప్రారంభించాలని ఆర్టీసీ యోచిస్తోంది....
ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించిన వైఎస్ జగన్.
ఏపీ రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అసెంబ్లీ కమిటీ హాల్లో ఏర్పాట్లు చేశారు. ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా...
అంతర్జాతీయ యోగా డే వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ.
పిల్లల నుంచి వృద్ధుల వరకు. స్టూడెంట్స్ నుంచి టీచర్స్ వరకు. అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు. వార్డ్ మెంబర్ నుంచి ప్రెసిడెంట్ వరకు....
నెహ్రూ జూలాజికల్ పార్కుకు రానున్న కొత్త వన్యప్రాణులు..
నెహ్రూ జూలాజికల్ పార్కుకు కొత్త జీవులు రానున్నాయి. ఇక్కడి అధికారులు ఇతర దేశాల నుంచి వన్యప్రాణులను తీసుకొచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. జూపార్కు ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా జపాన్ జూ...
టిడిపిలో పెరుగుతున్న అసహనం
చంద్రబాబునాయుడులో పెరిగిపోతున్నట్లే మంత్రులు, ఎంఎల్ఏలు, నేతల్లో కూడా అసహనం తీవ్రస్ధాయికి చేరుకుంటోంది. సరిగ్గా ఎన్నికలకు ముందు టిడిపిలో పెరిగిపోతున్న అసహనం దేనికి సంకేతాలంటూ పెద్ద చర్చే మొదలైంది. ఒకవైపు చంద్రబాబు స్వయంగా ఓటర్లను...
కరోనా రాకుండా చేయాలంటే ఇలా చేయండి.
ఓ వైపు కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు కష్టపడుతున్నాయి. చాప కింద నీరులా విజృంభిస్తున్న ఈ వైరస్ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, కరోనా రాకుండా చేయాలంటే...
మగ బిడ్డ కోసం ఆరాటం?.. ఆడ పిల్లలంటే చిన్నచూపా..?
ఆమె పేరు గుడ్డి. రాజస్థాన్... చురు జిల్లాలో భర్తతో కలిసి నివసిస్తోంది. ఇప్పటికే 11 మంది ఆడపిల్లలకు జన్మనిచ్చిన ఆమె... తాజాగా నవంబర్ 20న మగ బిడ్డకు జన్మనిచ్చింది....
పి.వి.సింధుకి బి.ఎం.డబ్ల్యు కారు.
ఇటీవల జరిగిన వరల్డ్ బ్యాడ్మింటన్ పోటీల్లో విజేతగా నిలిచి మన భారతదేశానికి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిన క్రీడాకారిణి పి.వి.సింధు. ఈ తెలుగు తేజం సాధించిన విజయంతో దేశం యావత్తు...
నేడు కల్నల్ సంతోష్ బాబు అంతిమ యాత్ర.
భారత్-చైనా సరిహద్దు ఘర్షణలో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు అంతిమ యాత్ర సూర్యాపేట నుంచి ప్రారంభమయ్యింది. ప్రజల సందర్శన అనంతరం ఉదయం 9.15 గంటల వరకు...
నూర్ అహ్మద్ కుటుంబానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పది లక్షల విరాళం.
ఆదివారం అకాలమరణం చెందిన మెగాఫ్యాన్ నూర్ మహ్మద్ కుటుంబానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూ. 10 లక్షలు విరాళం ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ చిరంజీవి...