పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్.: భారత్‌కు సాయం చేసేందుకు రెడీ..

కరోనా వైరస్ సంక్షోభ సమయంలో భారత దేశానికి సాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఈ మేరకు ఇమ్రాన్ ఖాన్ ట్వీట్...

జగన్ సర్కార్ కీలక నిర్ణయం. 27 లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీ.

ఆంధ్రప్రదేశ్‌లో జూలై 8న పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకం కింద వైఎస్ రాజశేఖర్...

దేశంలో కరోనాతో ఎమ్మెల్యే మృతి.

కరోనా వైరస్ సామాన్య ప్రజలనే కాదు... ప్రజా ప్రతినిధులను కూడా కబళిస్తోంది. తమిళనాడులో డీఎంకే ఎమ్మెల్యే జే అన్బళగన్ (61) కరోనా వైరస్...

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ పెద్దలకు ఏపీ రాజధాని రైతుల నుంచి నిరసన సెగ.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తైయిన సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులెవరు ఆయనతో పెద్దగా కలిసింది లేదు.  తాజాగా ఏపీలో సినిమా షూటింగ్స్...

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్‌పై కేసు.

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్‌పై హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్ డౌన్ సమయంలో తన...

కరోనా రాకుండా చేయాలంటే ఇలా చేయండి.

ఓ వైపు కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు కష్టపడుతున్నాయి. చాప కింద నీరులా విజృంభిస్తున్న ఈ వైరస్‌ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, కరోనా రాకుండా చేయాలంటే...

కరోనా ఎఫెక్ట్ : రేపు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆర్టీసీ సర్వీసులను...

జనతా కర్ఫ్యూ సందర్భంగా రేపు ఏపీలో బస్సు సర్వీసులు రద్దు కానున్నాయి. ఏపీలో దూర ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను నిలిపివేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపు ఉదయం...

నిర్భయ దోషుల పిటిషన్ కొట్టివేత. ఉరి అమలు.

ఉరి శిక్షను నిలిపివేయాలంటూ నిర్భయ కేసులో దోషులు పెట్టుకున్న పిటిషన్లను ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు కొట్టివేసింది. దీంతో నిర్భయ దోషులకు రేపు (ఈనెల 20)న ఉరి శిక్ష...

కాంగ్రెస్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్.

మధ్యప్రదేశ్ కమలనాథ్ సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఓవైపు బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశిస్తే... బల నిరూపణ జరగనివ్వకుండా స్పీకర్ ద్వారా ఎలా ఆపేస్తారనీ,...

కరోనా వైరస్‌ ప్రభావం వల్ల ఎన్నికలు ఆగే ప్రసక్తే లేదు.

కరోనా వైరస్‌ తీవ్రస్థాయిలో ఉన్నప్పటికీ ఫ్రాన్స్‌ ప్రభుత్వం దేశంలో స్థానిక సంస్థల ఎన్నికలను ముందు నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారమే జరిపించాలని నిర్ణయించింది. ఫ్రాన్స్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు ఆదివారం ప్రారంభమయ్యాయి....

Latest article

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...

వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..

నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...

తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -