జగన్ను కలిసిన హీరో నాగార్జున
జగన్ను కలిసిన హీరో నాగార్జున వైసీపీ అధినేత వైఎస్ జగన్ను హీరో నాగార్జున కలిశారు. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ లోని లోటస్పాండ్ వద్ద జగన్ ని మీట్ అయ్యి దాదాపు అరగంట సేపు...
కరెప్షన్ లో ప్రపంచ రికార్డు సృష్టించిన చంద్రబాబు: విజయసాయి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. అవినీతి విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రపంచ రికార్డును సృష్టించారని కామెంట్ చేశారు.
ఈ...
తెలంగాణ కేబినెట్ విస్తరణ…
తెలంగాణ కేబినెట్ను సీఎం కేసీఆర్ విస్తరించారు. ఈరోజు ఉదయం 11.30 గంటలకు రాజ్భవన్లో పది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
కేసీఆర్ ఖరారు చేసిన జాబితాలో ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, వేముల...
కేఏ పాల్ అమ్మాయిలపై చేతులేసి.. తాకరాని చోట తాకుతాడు.
కేఏ పాల్పై యాంకర్ శ్వేతారెడ్డి సంచలన ఆరోపణలు చేసింది. మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తాడని శ్వేతా రెడ్డి మండిపడింది. హిందూపురం సీటుకు డబ్బులు డిమాండ్ చేశాడని ఫైర్ అయ్యింది. ప్రజాశాంతి పార్టీతో ఎన్నికల్లో ప్రధాన...
పృథ్వీ నువ్వా ఇలా మాట్లాడింది.. నమ్మలేకపోతున్నా..ఫోన్ చేసి కనుక్కోవయ్యా
తనకంటూ ఓ ప్రత్యేక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి.. అందులో అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.. మెగా బ్రదర్ నాగబాబు. ఇన్నాళ్లు, బాలయ్య, చంద్రబాబు, జగన్లను ఏకిపారేసిన నాగబాబు.. తాజాగా కమెడియన్, వైకాపా నేత పృథ్వీపై పడ్డారు....
మోదీకి తెలిసే పుల్వామా దాడి జరిగింది.. ఏదో మతలబు వుంది
పుల్వామా దాడి నేపథ్యంలో కేంద్రంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పుల్వామా దాడి కేంద్రానికి తెలిసే జరిగిందని విమర్శించారు. కేంద్రానికి తెలిసే ఈ దాడి జరిగిందని చెప్పేందుకు...
అబ్బే.. చంద్రబాబుపై కేసు పెడతానని చెప్పానా… మీడియా వక్రీకరించింది
ఏపీ సీఎం చంద్రబాబుపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. అయితే తన వ్యాఖ్యలపై ఆయన వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలను మీడియా...
హీటెక్కిన ఏపీ రాజకీయాలు.. వైకాపాలోకి జంప్ జిలానీలు.. కిల్లీ టర్న్
ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. 2019 ఎన్నికల నేపథ్యంలో.. వైకాపాలోకి జంప్ అయ్యే నేతల సంఖ్య పెరిగిపోతుంది. కేంద్ర మాజీ మంత్రి, శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా నేత కిల్లి కృపారాణి ఆ...
ఓట్ల తొలగింపు…. వైసీపీ పార్టీ నేతలు ధర్నా
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఓట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలంటూ.. వైసీపీ పార్టీ నేతలు ధర్నా చేపట్టారు. ఆరు మండలాల్లో తహశీల్దార్ కార్యాలయాలను చుట్టుముట్టారు. "ఉయ్ వాంట్ జస్టీస్" అంటూ నినాదాలు...
బీసీ గర్జన సభ.. జగన్ వరాల జల్లు
ఏలూరులో జరిగిన బీసీ గర్జన మహాసభలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి బీసీలకు వరాల జల్లు కురిపించారు.
బీసీ గర్జన సభకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు మూడు నుంచి మూడున్నర లక్షల మంది అభిమానులు, బీసీ...