చంద్రబాబు ధర్మపోరాట దీక్ష సక్సెస్
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ సీఎం చంద్రబాబు నిరసన గళం వినిపిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆయనపై ఘాటుగా విమర్శలు చేయడంతో చంద్రబాబు తన స్వరాన్ని పెంచారు. సీఎం చంద్రబాబు చేసిన ధర్మపోరాట...
రూ.3వేలు తీసుకోండి.. ఈ రాక్షసుడికి ఓటేయకూడదు.. అనుకోండి..
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓటు కోసం చంద్రబాబు రూ.3వేలు ఇస్తే వద్దనకుండా తీసుకోండి. అంతేకాదు.. రూ.5వేలు ఇవ్వాలని డిమాండ్ చేయాలని సలహా ఇచ్చారు....
చంద్రబాబుకు నిమ్మరసం ఇచ్చిన దేవగౌడ.. మోదీని మించిన నటుడు లేడు
ఏపీకిచ్చిన విభజన హామీలు నెరవేర్చాలని కోరుతూ కేంద్ర వైఖరికి నిరసనగా ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష చేశారు. ఈ పోరాటం దేశ రాజధాని నగరం ఢిల్లీలో జరిగింది. ఈ...
రెవెన్యూ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక (టీఆర్ఎస్ఏ)
మేడ్చల్ - మల్కాజ్గిరి జిల్లా తెలంగాణ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (టీఆర్ఎస్ఏ) నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం జరిగింది.
గౌరవ అధ్యక్షులుగా డి.శ్రీనివాస్ రెడ్డి(జేసీ),
ముఖ్య సలహాదారులుగా వి.లచ్చిరెడ్డి (ఆర్డీఓ, కీసర), ఎన్. మధుసూదన్ (ఆర్డీఓ,...
ఏపీ బాగుండాలంటే సైకిల్ నే తొక్కాలి: నాగబాబు
ఈ సినీ నటుడు నాగబాబు తన యూట్యూబ్ ఛానల్ లో తెలుగు దేశం పార్టీ పై వరుస గా సెటైరికల్ వీడియోస్ పెడుతున్న విషయం తెలిసిందే. ఐతే ఈ సారి నాగబాబు మరో...
ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన ప్రియాంకా గాంధీ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంకా గాంధీ మొట్ట మొదటి సారి ట్విట్టర్ అకౌంట్ ని ఓపెన్ చేశారు. వెంటనే ఆమె ఫాలోయర్ల సంఖ్య వేలల్లో చేరిపోయింది. ఐతే..అతి కొద్దీ...
ఏపీ భవన్ వద్ద ఆంధ్రా వ్యక్తి ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద దీక్ష చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి...
సీఎం చంద్రబాబు ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష
ఎపికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు పై కేంద్ర వైఖరికి నిరసనగా ఎపి సీఎం చంద్రబాబు ఢిల్లీ లో ధర్మ పోరాట దీక్ష చేపట్టారు. సాయంత్రం 8 గంటల వరకు దీక్ష...
బాబు దీక్షకు వ్యతిరేకంగా సీపీఎం, సీపీఐ నేతల నిర్ణయం
ఢిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం తలపెట్టిన ధర్మపోరాట దీక్షకు హాజరుకాకూడదని సీపీఎం, సీపీఐ నేతలు నిర్ణయించుకున్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణ స్పష్టం చేశారు. హోదా కోసం...
మోదీకి భయపడి జగన్ దాక్కున్నారా? లోటస్ పాండ్లో హాయిగా నిద్రపోయారా?
వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేతల తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మోదీ రాకను ఏపీ రాజకీయ నేతలందరూ తప్పుబడితే.. వైకాపా చీఫ్ జగన్ మౌనం వహించడంపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.
వైసీపీ...