నాలుగేళ్ళు మోదీ సంకనాకింది ఎవరు? పచ్చ పకోడీగాళ్ళారా..?
గుంటూరు జిల్లాలో బీజేపీ నిర్వహించిన ప్రజా చైతన్య సభలో ప్రధాన మంత్రి పాల్గొన్న నేపథ్యంలో.. గుంటూరులో ‘ప్రధాని మోదీ-వైసీపీ అధినేత జగన్-గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని’ ఫొటోలతో పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. ఈ పోస్టర్లో...
మోదీకి భార్య వుందని తెలుసా?… అద్వానీ నమస్కారం పెడితే..?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కుటుంబ వ్యవస్థపై గౌరవం లేదని.. ఆయనకు ఎలాంటి బంధాలు లేవని ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గుంటూరు సభలో తనను పదే పదే లోకేష్...
మోదీ విలన్.. మరో 20 రోజులు మాత్రమే ఆయన ప్రధాని.. రఘువీరా రెడ్డి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విలన్గా అభివర్ణించారు... ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి. అనంతపురంలో రఘువీరా రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కాలం చెల్లిందని.. మరో 20 రోజులు...
ఏపీని సన్ రైజ్ చేస్తానని లోకేష్ను అలా చేస్తున్నారు.. మోదీ
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గాలికి వదిలేశారని ప్రధాన మంత్రి మోదీ దుయ్యబట్టారు. సన్ రైజ్ రాష్ట్రంగా చేస్తానన్న చంద్రబాబు.. ఇప్పుడు కుమారుడు లోకేశ్ను రైజ్ చేసుకోవడంలో బిజీగా ఉన్నారని...
మోదీ ప్రయాణిస్తున్న మార్గంలో రెండు కుండల్ని పగులకొట్టాలి.. బాబు పిలుపు
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లాలో తలపెట్టిన సభకు ప్రజల స్పందన అంతంతమాత్రంగానే వుంది. ఇంకా ఆయన రాకకు నిరసన వ్యక్తం అవుతోంది....
ఏపీ ప్రత్యేక భరోసా యాత్ర-రాహుల్తో పాటు ప్రియాంకా గాంధీ
రాష్ట్ర విభజన నేపథ్యంలో బీజేపీ విస్మరించిన హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చే దిశగా సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో ఏపీకి న్యాయం చేస్తామని కాంగ్రెస్ ముందుకు వస్తోంది. ఇందులో భాగంగానే మహాకూటమితో ఏపీ...
పవన్ నాకు మంచి మిత్రుడు.. చిత్తశుద్ధి గల మనిషి-జేపీ
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ (జేపీ) కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీల గురించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనని.. వ్యక్తుల గురించి కూడా పెద్దగా స్పందించనని...
వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై సస్పెన్షన్ వేటు..!
తెలంగాణలోని వికారాబాద్ జిల్లా కలెక్టర్ జలీల్ పై సస్పెన్షన్ వేటుకు ప్రభుత్వం సిద్ధమైంది. వికారాబాద్ అసెంబ్లీ ఎన్నికపై హైకోర్టులో పిటిషన్ ఉండగానే ఈవీఎంలు తెరిచారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ...
భారత్ కు షాక్ ఇచ్చేందుకు ట్రంప్ ప్రయత్నాలు ??
భారత్కు మరోసారి షాక్ ఇచ్చేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు. భారత్ నుంచి వచ్చే దిగుమతులకు ఇచ్చే పన్ను మినహాయింపులను రద్దు చేయాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. ఇదే జరిగితే భారత్ నుంచి అమెరికాకు...
మోడీ సభను అడ్డుకుంటాం: వామపక్షాలు
గుంటూరులో జరగనున్న ప్రధాని నరేంద్ర మోడీ సభను అడ్డుకుని తీరుతామని వామపక్షాలు నిరసన చేపట్టాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ హామీ ఇచ్చి మోసం చేసిన ప్రధాని మోడీ ఏ ముఖం పెట్టుకుని...