ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణం: వైఎస్ జగన్
సర్వేల పేరుతో వైసీపీ సానుభూతిపరుల ఓట్లను టీడీపీ ప్రభుత్వం తొలగించిందని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. ఏపీలో దాదాపు.. 59 లక్షల 18వేల దొంగ ఓట్లు ఉన్నాయని గవర్నర్ నరసింహన్...
సీబీఐ విచారణ కి “కోల్కతా సీపీ” హాజరు
శారద చిట్ఫండ్స్ కుంభకోణం కేసులో కోల్కతా సీపీ రాజీవ్ కుమార్ను సీబీఐ అధికారులు విచారించారు. మేఘాలయలోని షిల్లాంగ్లోని సీబీఐ కార్యాలయంలో గట్టి బందోబస్తు మద్య విచారణ కొనసాగింది. సీబీఐ కార్యాలయం చుట్టూ భద్రతా...
బాబు మీద బయోపిక్..నిజమెంత ??
ఈ ఏడాది బయోపిక్ ల నామ సంవత్సరం గా మారింది అని చెప్పుకోవచ్చు. 2019 జనవరి లో "ఎన్టీఆర్" బయోపిక్, ఫిబ్రవరి లో "వై.యస్" బయోపిక్ రిలీజ్ అయ్యాయన్న విషయం తెలిసిందే కదా....
పవన్ కళ్యాణ్ పై మంచు మనోజ్ ప్రశంసలు
హీరో మంచు మనోజ్ కుమార్ జన సేన పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు. వేరు వేరు రంగాలకు చెందిన విద్యావంతులు జనసేన పార్టీలో చేరుతున్ననేపధ్యం లో ఒక ఫోటో...
కేఏ పాల్ కు శిలువ వేయబోతున్నారు: రామ్ గోపాల్ వర్మ
గత కొంత కాలం గా ప్రజాశాంతి పార్టీ అధినేత, క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ కి, మరియు ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కి మధ్య మాటల యుద్ధం...
వైకాపాలోకి చీరాల ఎమ్మెల్యే?
చీరాల: ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెదేపాను వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన వైకాపాలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. పార్టీ మార్పుపై కార్యకర్తల అభిప్రాయాలను...
కాంగ్రేస్ లో చేరిన నటి శిల్పా షిండే
ప్రముఖ టీవీ నటి శిల్పా షిండే కాంగ్రెస్ పార్టీలో చేరారు. మహారాష్ట్ర పార్టీ చీఫ్ సంజయ్ నిరుపమ్, సీనియర్ నేత చరణ్ సింగ్ సప్రా సమక్షంలో మంగళవారం ఆమె కాంగ్రెస్లో చేరారు. 1999లో...
ఆదివాసీ సంస్కృతికి అద్దంపట్టేలా నాగోబా జాతర
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర సోమవారం రాత్రి వైభవంగా ప్రారంభమైంది. ఉదయం నుంచే మెస్రం వంశీయులు వారు బస చేసిన మర్రిచెట్టు (వడమర) నుంచి...
టిడిపిలో పెరుగుతున్న అసహనం
చంద్రబాబునాయుడులో పెరిగిపోతున్నట్లే మంత్రులు, ఎంఎల్ఏలు, నేతల్లో కూడా అసహనం తీవ్రస్ధాయికి చేరుకుంటోంది. సరిగ్గా ఎన్నికలకు ముందు టిడిపిలో పెరిగిపోతున్న అసహనం దేనికి సంకేతాలంటూ పెద్ద చర్చే మొదలైంది. ఒకవైపు చంద్రబాబు స్వయంగా ఓటర్లను...
కేసిఆర్ మేనల్లుడు హరీష్రావు చుట్టూ ఏం జరుగుతోంది?
తెరాస కీలక నేత, సిద్ధిపేట శాసన సభ్యులు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మేనల్లుడు తన్నీరు హరీష్రావు చుట్టూ ఏం జరుగుతోంది?. క్రమక్రమంగా పార్టీలో ఆయన ప్రాబల్యాన్ని తగ్గించే కుట్ర జరుగుతోందా?. తనయుడు కేటీఆర్...