ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో “సాక్షి” దినపత్రికను చదవొద్దని చెప్పారు. కానీ చంద్రబాబు “సాక్షి” దినపత్రికను చదువుతున్న ఫోటోలు సోషల్ మీడియా లో విపరీతం గా వైరల్ అవుతున్నాయి. ఇక దీని పై చాలామంది రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. తాజా గా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ లో వెళుతున్న సందర్భంలో సాక్షి పత్రికను చదువుతుండగా ఎవరో ఫొటోస్ తీసి అప్లోడ్ చేశారు. ఇక ఈ విషయం పై వైసీపీ నేత విజయసాయి రెడ్డి స్పందించారు. “తమరు సాక్షిని, పిచ్చి ముదిరిన తర్వాత చదివారేమోగానీ..ప్రజలు మాత్రం నిజాలు తెలుసుకోవటానికి మాత్రమే చదువుతారు.” అంటూ సెటైర్లు వేశారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -