మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల జూనియర్ డిగ్రీ కాలేజ్ లో నోటిఫికేషన్ విడుదలైంది. 200 రూపాయల పరీక్ష ఫీజు చెల్లించి మార్చి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని టి ఎస్ ఎం జె పి బి సి గురుకుల సొసైటీ సెక్రటరీ మల్లయ్య బట్టు ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 15 నుంచి హాల్ టికెట్లు జారీ చేస్తామని, ఏప్రిల్ 21న పరీక్ష నిర్వహిస్తామని వారు తెలిపారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -