మల్కాజిగిరి ఉప్పరిగుడా కు చెందిన జగన్నాధం అనే వ్యక్తి యొక్క ఇంటిని కొందరు వ్యక్తులు బెదిరించి, 40 లక్షల మారెక్ట్ వాల్యూ పలికే ఇంటిని కేవలం 6 లక్షల 10 వేల రూపాయల ధరకు రిజిస్టర్ చేసుకున్నారని… అంతేకాకుండా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ తనకు 17 లక్షల రూపాయలు కట్టమని ఒత్తిడి చేస్తున్నారని పేర్కొంటూ జగన్నాధం సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు కారణమైన వాళ్ళందరిని కఠినంగా శిక్షించాలని, తన పిల్లలకు న్యాయం చేయమని సూసైడ్ లెటర్ లో తెలిపాడు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -