వినాయక చవితి నాడు మట్టితో చేసిన గణనాధులను పూజకొరకు ఉపయోగించాలని పర్యావరణ పరిరక్షణలోభాగంగా భక్తులు భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టరు ఇంతియాజ్ పిలుపునిచ్చారు. పర్యావరణ వినాయక చవితి పేరిట కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన ప్రచార గోడ పత్రాలను నగరంలోని ఉపకలెక్టరు కార్యాలయంలో సోమవారం ఆయన ఆవిష్కరించారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇతర రసాయనాలతో తయారు చేసిన బొమ్మలను వినియోగించవద్దని, పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. కాల్వలు, నదుల పరిశుభ్రతకు, ప్లాస్టిక్ నియంత్రణకు జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. అందులో బాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినయకులను పెట్టాలని కోరారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -